వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు.. వైసీపీ నేతల కామెంట్లపై చంద్రబాబు

కోనసీమలో ఆందోళనకారులు అలజడి రేపారు. జిల్లా పేరుపై నిరసనలు మిన్నంటాయి. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబు ఇళ్లకు నిప్పటించారు. అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/kLVnzyW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments