మోడీ, బుద్దుని స్కెచ్ ఆర్ట్‌పై ప్రధాని సంతకం.. 6 ఒప్పందాలు.. ముగిసిన నేపాల్ టూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన ముగిసింది. టూర్‌లో భాగంగా మోడీ మరో గిప్ట్ పొందారు. మోడీ, బుద్దుని స్కెచ్ ఆర్ట్‌ను ఒకరు బహుమతిగా నేపాల్ లుంబినిలో అందజేశారు. దానిపై మోడీ సంతకం చేశారు. ఆ సమయంలో మోడీని అందరూ చుట్టుముట్టి వందేమాతరం అనే నినాదాలు చేశారు. ఆ సమయంలో కొందరు మోడీకి బొకెలు కూడా అందజేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/UJoR6LI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments