నీరజ్ పన్వార్ను హత్య చేసింది సంజన పెద్దనాన్న కుమారులే: ఆరుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్లో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నీరజ్ పన్వార్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు వెల్లడించారు. సంజన పెద్దనాన్న కుమారులే నీరజ్ను హత్య చేశారని తెలిపారు. డీసీపీ తెలిపిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/dqEcBIR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/dqEcBIR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment