దారుణం: కస్టడీలో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టిన దుండగులు
గౌహతి: కస్టడీలో వ్యక్తి మృతి చెందడంతో ఆగ్రహం చెందిన దుండగులు.. అస్సాం రాష్ట్రం నగావ్ జిల్లాలోని బటద్రవా పోలీస్ స్టేషన్కు నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తిని బటద్రవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రూ. 10వేలు లంచంగా ఇస్తే విడిచి పెడతామని చెబుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/isP6grL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/isP6grL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment