హిట్లర్, స్టాలిన్ కన్నా దారుణం.. మోడీ సర్కార్పై మమతా చిందులు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి శివాలెత్తారు. మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఫైరయ్యారు. మోడీ ప్రభుత్వం.. అడాల్ప్ హిట్లర్, జొసెఫ్ స్టాలిన్, బెనిటొ ముస్సొలినీ కన్నా అద్వాన్నంగా ఉందని ఫైరయ్యారు. సోమవారం ఆమె కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం మనగలగాలి అంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/W04Z5z1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/W04Z5z1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment