వర్ష బీభత్సం: ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు.. దెబ్బతిన్న కార్లు
ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జమ మసీదు ప్రాంతంలో ఓ బాల్కనీ కూలింది. దీంతో 50 ఏళ్ల వ్యక్తి పడి పోయి చనిపోయాడు. ఉత్తర ఢిల్లీలో 65 ఏళ్ల వృద్దుడు కూడా చనిపోయాడు. జమ మసీదు మిడిల్ డోమ్ ఫైనల్ కూడా కూలింది. ఉరుములతో నష్టం వాటిల్లింది. దీంతో ముగ్గురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/C8dqklW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/C8dqklW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment