ఏపీని జగన్ హత్యాంద్ర ప్రదేశ్ గా మార్చేశారు.!సీఎం జగన్ పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.!
అమరావతి/హైదరాబాద్ : ఏపీని హత్యల ప్రదేశ్గా మార్చేశారని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ నేత కోళ్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరైన లోకేష్ ఏపి తాజా పరిణామాల గురించి స్పందించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WfmDsOy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WfmDsOy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment