పూరీ ఆలయ సమీపంలో సర్వేపై వివాదం.. ఏం జరిగిందంటే..
ప్రముఖ పుణ్యక్షేత్రం, పూరిలో గల జగన్నాథ్ ఆలయం సమీపంలో గల భూ సర్వేపై వివాదం చెలరేగింది. సర్వేకు సంబంధించి కాంట్రవర్సీకి రాజకీయ దుమారం రేపుతుంది. పూరిలో గల జగన్నాథ ఆలయం చుట్టూ రూ.800 కోట్లతో శ్రీ మందిర్ పరిక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అయితే నెలరోజుల తర్వాత పురావస్తు సంపద గుర్తించేందుకు జీపీఆర్ఎస్ సర్వేను శనివారం రాత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZgQSTXH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZgQSTXH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment