దేశ ప్రజలే మా మొదటి ప్రాధాన్యత: ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రధాని మోడీ స్పందన
న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, వారి కోసమే తమ నిర్ణయాలుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు. గుడ్న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/VxUj7v6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/VxUj7v6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment