దేశంలో సంచలనం జరగబోతోంది: ఢిల్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేజ్రీవాల్ సర్కారుకు కితాబు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వరుస భేటీలతో బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా శనివారం సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్తో భేటీ అనంతరం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/cOXoNQP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/cOXoNQP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment