ఖేలో ఆంధ్రా - జయహో ఆంధ్రా : ఖేలో ఇండియాకు 160 మంది ఎంపిక..!!

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఏపీ నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరితో మంత్రి రోజా ముఖాముఖి నిర్వహించారు. హర్యానాలో జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు ఖేలో ఇండియా క్రీడోత్సవం జరగనుంది. ఏపీ నుంచి పాల్గొనే క్రీడాకారులకు మంత్రి రోజా సంప్రదాయ బద్దంగా వీర తిలకం దిద్ది పంపారు. వారికి ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n62FcP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments