ఏపీలో ముందస్తు ఖాయం.. అచ్చెన్నాయుడు అంచనా

ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు.. కానీ ముందస్తు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ డిస్కష్ జరుగుతుంది. ఇదే విషయాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. విశాఖపట్నం టీడీపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. వైసీపీ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/pAwRSvf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments