నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్‍‌కు రానున్నారు. నగరంలోని గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం  జరుపుకుంటోంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/Su09ZKr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments