వైసీపీ పాలనలో ఊరికో ఉన్మాది! లేని రోడ్డులో అక్రమాలంటూ నాపై కేసులు: చంద్రబాబు నిప్పులు
చిత్తూరు: రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్రీకేర్ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, రైతులకు రుణాలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం జగన్ అరాచకానికి తెరలేపారని చంద్రబాబు దుయ్యబట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/vwmQFgl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/vwmQFgl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment