పవన్ కల్యాణ్: ఇక కర్నూలులో కౌలు రైతు భరోసా యాత్ర.. ఎప్పటి నుంచి అంటే..?
జనసేనాని పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయం అందించారు. ఈ నెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని జనసేన రాజకీయ వ్యవహారాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WzyYpFs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WzyYpFs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment