ఆ రెండు పార్టీలు దొందు దొందే, మోసం, వంచన.. రేవంత్ విసుర్లు
రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహాంతో ఉన్నాయి. భారీగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి. తమ సత్తా ఏంటో చూడాలని అనుకుంటున్నారు. ఇటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వడ్లు కొనమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9ako5z3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9ako5z3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment