ఓ జ్యోతి వ్యధ: రెండు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం, భర్తే దోషి
అబ్దుల్లాపూర్మెట్ జంట హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగింది. జ్యోతి భర్తే, ఇద్దరినీ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. జ్యోతి-శ్రీనివాస్ భార్యాభర్తలు. అయినప్పటికీ జ్యోతి యశ్వంత్ అనే యువకుడితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. అనుమానం వచ్చిన జ్యోతి భర్త శ్రీనివాస్ ఆ విషయాన్ని నిర్ధారించుకున్నాడు. జ్యోతి, యశ్వంత్ తరచూ కలుసుకునే ప్రదేశాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ICdjxrJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ICdjxrJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment