జనం మార్పు కోరుకుంటున్నారు.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం..?: జేపీ నడ్డా

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 'జనం గోస-బీజేపీ భరోసా' బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌‌ను తీసుకొస్తామన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZGR3O4L
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star