జనం కష్టాలకు కారణం కేసీఆరే, రాములమ్మ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలకు సీఎం కేసీఆర్ కారణమని ఫైరయ్యారు. పాలనాపరమైన అంశాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అరిగోసలు పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/LqHVrcA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/LqHVrcA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment