పెళ్లి చేసుకుంటానని అత్యాచారం: నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు
మహబూబ్నగర్: నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పంజాగుట్ట పీఎస్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి పేరిట తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/QrIGVfh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/QrIGVfh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment