Posts

Showing posts from September, 2020

చైనాతో కీలక చర్చలు: ఐదు సూత్రాల అమలుకు రెండు దేశాల అంగీకారం: ఎంఈఏ వెల్లడి

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్రిక్తతల నివారణ కోసం రెండు దేశాలూ ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు తీవ్రస్థాయి హెచ్చరికలు చేసుకుంటున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) విషయంలో భారత్ అంగీకరించని 1959నాటి ఒప్పందం ప్రకారం భూభాగాలు తమవేనన్న చైనా వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చడం, లదాక్ ను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3igKQmd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగోడికి కీలక పదవి: ఐఏసీసీ అధ్యక్షుడిగా పూర్ణచంద్ర రావు ఎన్నిక

హైదరాబాద్: ఓ కీలక పదవి తెలుగువాడిని వరించింది. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని పూర్ణచంద్ర రావు ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి సూరపనేని. సూరపనేని పూర్ణచంద్ర రావు ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ సంస్థకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjzUp1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆలయాలపై దాడులు:జగన్ సర్కారుకు చినజీయర్ సూచన - డిక్లరేషన్‌పై సీఎంను సమర్థించినా..

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై వరుస దాడులు, అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరడం, దళితులు, ఆలయాలపై దాడులకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలంటూ రాష్ట్ర డీజీపీ ప్రతిపక్ష నేతకు లేఖ రాయడం తదితర పరిణామాలతో వివాదాలు మరింత పెద్దవవుతున్న నేథ్యంలో మత గురువులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n4SFyZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పరువే ముఖ్యం.. తలదించుకోవాల్సి వచ్చింది... అందుకే హేమంత్ హత్య : విచారణలో అవంతి తండ్రి

హేమంత్ హత్య కేసులో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టాడు. హేమంత్‌తో ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్టడి చేశామని లక్ష్మారెడ్డి పోలీసులతో చెప్పాడు. అయినప్పటికీ అవంతి ఇంటి నుంచి పారిపోయి హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుందన్నాడు. అవంతి ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసుల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kXlThp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమ్మకు ఏడవద్దని చెప్పండి... త్వరలోనే ఇంటికొచ్చేస్తా... ఆస్పత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు...

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బాధితురాలు ఆస్పత్రిలో కన్నుమూయగా... కుటుంబ సభ్యులకు కనీసం ఆమె ఆఖరి చూపైనా దక్కకుండా చేశారు పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా బిడ్డకు చివరి వీడ్కోలు చెప్పే అవకాశమైనా లేకుండా చేశారని మృతురాలి తల్లి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3idwAux viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్‌లాక్ 5.0: అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ ఓపెన్, కానీ

న్యూఢిల్లీ: అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33iEEG9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్యారిస్ నగరాన్ని వణికిన భారీ శబ్ధం: ‘పేలుడేనా?’.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఒక్కసారిగా ఓ భారీ శబ్దంతో ఉలిక్కిపడింది. దీంతో భారీ పేలుడు ఏదైనా జరిగి ఉంటుందా? అని ప్యారిస్ నగర ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే, ప్యారిస్ పోలీసులు ఈ శబ్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారీ పేలుడు లాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పారు. ఓ యుద్ధ విమానం సౌండ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kSxaQ2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనాకు వ్యాక్సిన్‌ విడుదల చేయడంలో అడ్డంకులు..వివరించిన నిపుణులు

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేంందుకు పోటీపడుతున్నాయి. అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారు చేసి ఎప్పుడెప్పుడు ప్రపంచానికి పరిచయం చేద్దామా అన్నంతగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ తయారు చేసి విడుదల చేయడంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ సారా జాంగ్ అనే అంతర్జాతీయ మ్యాగజీన్ కరస్పాండెంట్ వివరించారు. వ్యాక్సిన్ విడుదల చేయడం ప్రపంచదేశాలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdz5Ck viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటరీగా ఐఏఎస్‌ శేషాద్రి నియామకం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్‌ వి. శేషాద్రి నియమితులయ్యారు. 1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. ఇందులో భాగంగా ప్రధాని కార్యాలయంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా...రెవెన్యూ చట్టాలు,భూ చట్టాల సమీక్ష బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. రెవెన్యూ చట్టాలపై మంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/30lsHxi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: 7లక్షలకు కేసులు, 5,828 మరణాలు - కొత్తగా 6,133 మందికి ఇన్ఫెక్షన్ -తూర్పులో టెన్షన్

కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో భారీగా చేపడుతోన్నటెస్టులకు అనుగుణంగా కొత్త కేసులూ అదే స్థాయిలో వస్తున్నాయి. అయితే, గడిచిన నెల రోజులతో పోల్చుకుంటే, ఈ వారం కొత్తగా ఇన్ఫెక్షన్ కు గురవుతోన్న వారి సంఖ్య తగ్గుముఖంపట్టింది. అదే సమయంలో డిశ్చార్జీల సంఖ్య భారీగా పెరిగింది. మరణాలు సైతం కంట్రోల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9Ntf1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆరోగ్యంగానే ఉన్నా, ఆందోళన వద్దు: వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ ట్వీట్

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రకటన వెల్లడించింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనావైరస్ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jgmDOh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శత్రువుకు కూడా రాకూడని కష్టాలు.!విషాదాల మీద విషాదాలు.!2020అంటేనే చీదరించుకుంటున్న జనం.!

హైదరాబాద్ : 2020 కొత్త దశాబ్దం ఒక్క భారత దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని చీల్చి చంఢాడుతోంది. నూతన దశాబ్దం కావడంతో కొత్త టార్గెట్ లతో, కొత్త కొత్త ఆశయాలతో అత్యంత ఉత్సాహభరిత వాతవరణం మద్య కేరింతలతో 2020సంవత్సరానికి యువత ఘనంగా స్వాగతం పలికింది. 2019లో సాధించలేని లక్ష్యాలను 2020లో ఎలాగైనా సాధించి స్నేహితులతోనే కాకుండా తల్లిదండ్రులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HCDfSc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హేమంత్ హత్య : ఆ ఇద్దరితో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్న పోలీసులు.. సజ్జనార్ పాదాలను తాకిన అవంతి...

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్య కేసుకు సంబంధించి బుధవారం(సెప్టెంబర్ 30) అవంతి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు తమ రాకపోకలపై నిఘా పెట్టి రెక్కీ నిర్వహిస్తున్నట్లు అవంతి ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే హేమంత్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30l8XtY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ ‘మహా’ఎత్తుగడ:బీహార్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఫడ్నవిస్ - సీట్ల పంపకంపై లొల్లి -ఎన్డీఏ, యూపీఏ ఇలా

గడిచిన మూడు నెలలుగా ప్రచారంలో ఉన్నట్లుగానే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 'మహారాష్ట్ర' ఎత్తుగడతోనే బరిలోకి దిగుతున్నది. బీహార్ కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో శివసేన కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తోన్న బీజేపీ.. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఇంచార్జిగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను నియమించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/33gdeAv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీ

ఏపి డిప్యూటీ సీఎం , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్న ఆయన ఏపీలో కరోనా నివారణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు అని from Oneindia.in - thatsTelugu https://ift.tt/34f0Fov viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Cholesterol wife: కొవ్వు పట్టిన భార్యకు భర్త బోరుకొట్టాడు, ప్రియుడు హ్యాండ్ ఇచ్చాడు, భారీ డీల్ !

చెన్నై/ మదురై: కొవ్వు తగ్గించుకోవడానికి జిమ్ కు వచ్చిన Cholesterol wifeను వలలో వేసుకున్న జిమ్ మాస్టర్ ఏం చెయ్యాలో అదే చెయ్యడంతో కథ రసవత్తరంగా మారింది. ఒళ్లంతా కనపడే దుస్తులు వేసుకుని జిమ్ చేస్తున్న వివాహిత మహిళ వంపులు, సొంపులు చూసి జిమ్ మాస్టర్ సోల్లు కార్చుకున్నాడు. అదే సమయంలో తన కొవ్వు తగ్గించడానికి జిమ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34aESye viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాబ్రీ తీర్పు : సనాతనధర్మం రక్షించబడిందన్న స్వరూపానంద, ఇది హిందువుల విజయమన్న శ్రీనివాసానంద

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదని, వీటికి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. 2010లో తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొన్న ఎల్కే అద్వానీ , మురళీ మనోహర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l4ze7H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దమ్ బిర్యానీ: ఆ రెస్టారెంట్ వద్ద ఒకటిన్నర కిలోమీటరు వరకూ జనాల క్యూ(వీడియో)

బెంగళూరు: అన్‌లాక్‌లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా బయటి తిండికి దూరమైన జనాలు.. రెస్టారెంట్ల భోజనం కోసం ఆత్రూతగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని రెస్టారెంట్ల వద్ద బిర్యానీ కోసం బారులు తీరారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HJzeLX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగా

దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టంగా పరిగణించే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి భారీ షాక్ తగిలినట్లయింది. విచారణ ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ, సీబీఐ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన కేసుల్లో ఒకటైన బాబ్రీ మసీదు ఉదంతంలో.. నేరపూరిత కుట్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/348Nh5j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. పలు కోణాల నుండి పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు బాలీవుడ్ కు సంబంధించిన ముగ్గురు టాప్ హీరోల పేర్లు ఈ డ్రగ్స్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం from Oneindia.in - thatsTelugu https://ift.tt/33gmPYk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్లాన్ లేకుండా ఐదు గంటల్లో భారీ మసీదు కూల్చగలరా ? అప్పటి హోం కార్యదర్శి ప్రశ్న

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై విపక్షాలతో పాటు ముస్లిం సంఘాలు ప్రతికూలంగా స్పందించగా.. గతంలో ఆ ఘటన జరిగినప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న మాధవ్‌ గోడ్బొలే చేసిన తాజా వ్యాఖ్యలు సీబీఐ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iiGzi5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆమె రెండేళ్ల క్రితం అదృశ్యం: సముద్రంలో తేలుతూ మత్స్యకారులకు చిక్కింది(వీడియో)

వాషింగ్టన్: కొలంబియాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన ఓ 46ఏళ్ల మహిళ సముద్రంలో ప్రాణాలతో తేలియాడుతూ కనిపించింది. దీంతో పలువురు మత్స్యకారులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30km2Ds viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Idris Elba Set To Go Toe-To-Toe With A Lion In A New Thriller

I like the sound of this! from CinemaBlend Latest Content https://ift.tt/3ifQIfh via

సెల్లార్‌లో వాన నీరు రోడ్డుపైకి.. భారీగా ఫైన్ వేసిన అధికారులు

Image
భారీ వర్షాలకు ఇళ్లలోకి వాన నీరు వచ్చి చేరుతోంది.పలు ప్రాంతాలన్నీ జలయయం అవుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి, అపార్టుమెంటుల్లోకి భారీగా వాన నీరు రావడంతో వారంతా పైపులు , మోటార్లు బిగించి సెల్లార్‌లోకి చేరిన నీరును బయట రోడ్లుమీదకు లేదంటే పక్కనే ఉన్న ఖాళీప్రదేశాల్లోకి, కుంట్లలోకి తోడేస్తున్నారు. అలా సెల్లార్‌లో చేరిన నీటిని రోడ్డుమీదకు వదిలిని ఓ యాజమాన్యాంకు భారీ జరిమానా విధించింది. సెల్లార్‌లోకి చేరిన నీటిని మోటార్‌తో సర్వీస్‌ రోడ్డుపైకి వదిలినందుకు వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌కు రూ. లక్ష జరిమానా విధించారు. Read More: నానక్‌రామ్‌గూడ ఓఆర్‌ఆర్‌ సర్వీ్‌సరోడ్‌లో ఉన్న హనుమాన్‌ టెంపుల్‌ సమీపంలోని వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌లో వర్షం పడేటప్పుడల్లా భారీగా వాననీరు వచ్చి చేరుతోంది. దీంతో యజమానులు‌ ప్రతిసారి నీటిని రోడ్డు మీదకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులంతా ఆ ప్రదేశంలో జారిపడుతున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. గతంలో కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చి మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించారు. అయినా మేనేజ్‌మెంట్ మాత...

ముందు నాన్నను.. తర్వాత అమ్మను కోల్పోయా... రషీద్ ఖాన్ భావోద్వేగం

Image
ఐపీఎల్ 2020లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ మూడో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఢిల్లీపై 15 రన్స్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్పిన్నర్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను పెవిలియన్ చేర్చి రషీద్.. మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు మొగ్గేలా చేశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలం తనకెంతో కఠిన సమయం అని చెప్పాడు. ముందు తన తండ్రి చనిపోయాడని.. మూడు నాలుగు నెలల క్రితం తన తల్లి మరణించిందని రషీద్ చెప్పాడు. ఈ బాధ నుంచి బయటకు రావడానికి తనకు సమయం పట్టిందన్నాడు. అందుకే గొప్ప ప్రదర్శన చేయలేకపోయానని చెప్పాడు. ‘అమ్మ నాకు అతిపెద్ద అభిమాని. ముఖ్యంగా ఐపీఎల్ ఆడుతున్నప్పుడు.. నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తే.. ఆ రాత్రంతా నాతో మాట్లాడుతూనే ఉండేది’ అని చెబుతూ రషీద్ భావోద్వేగానికి లోనయ్యాడు. చాలా కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన రషీద్ ఖాన్ మాతృమూర్తి 2020 జూన్ 18న మరణించారు. మా అమ్మ కోలుకోవాలని ప్రార్థి...

పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం.. బుద్ది తక్కువై నమ్మాం: నారాయణ సంచలన వ్యాఖ్యలు

Image
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్, చంద్రబాబులపైనా మండిపడ్డారు.. ఈ ముగ్గురు తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నారని సెటైర్లు పేల్చారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మాము అన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమన్నారు నారాయణ. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్‌లో ఉందని.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు ఎక్కువమంది ఎంపీలున్నా చేతులెత్తేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కు పడుతుందన్నారు. జగన్, చంద్రబాబులు మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో తమ వైఖరి మారలేదన్నారు. from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3i98kcU via

షాకిచ్చిన బంగారం ధర.. రూ.2 వేలకు పైగా పెరిగిన వెండి!

Image
పసిడి తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్కసారిగా పరుగులు పెట్టింది. పసిడి కొనుగోలుదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.వేలల్లో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.52,530కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.460 పెరిగింది. దీంతో ధర రూ.48,160కు ఎగసింది. Also Read: పసిడి ధర పరుగులు పెడితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.2700 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.60,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం తగ్గుదలతో 1900 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండ...

తగ్గిన క్రూడ్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా!

Image
డీజిల్ ధర ఐదు రోజుల తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. పెట్రోల్ ధర గత వారం రోజుల మాదిరిగానే ఈరోజు కూడా స్థిరంగానే కొనసాగింది. దీంతో ఈరోజు దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.77.02 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.79.51 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.79.10 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.63 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.77.04 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.19 శాతం తగ్గుదలతో 41.26 డాలర్లకు క్షీణి...

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి కొత్త పార్టీ

Image
తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్‌ఎం సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావుడి మొదలయ్యింది. ఎన్నికల అధికారులు మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలాని భావిస్తున్నారు. అయితే ఇప్పట్నుంచే అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రతీసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పాటు మిత్రపక్షం ఎంఐఎం, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ చేస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి మరో పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. Read More: తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (టీఆర్‌ఎల్‌డీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 90 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎల్‌డీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. from Telugu News | తెలుగు వార్తలు...

ఏపీ: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారం

Image
ఏపీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గింది.. రికవరీ రేటు పెరిగింది. ఇటు ఆర్టీసీకి కరోనా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు 4,500 మంది సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారని అన్నారు. ఉద్యోగుల్లో 4,500 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. 72మంది మరణించారని తెలిపారు. ఉద్యోగుల అసోసియేషన్‌ ప్రతినిధుల అంగీకారం మేరకు ఒకరోజు బేసిక్‌ వేతనాన్ని కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున అందజేయనున్నట్టు చెప్పారు. ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి వారు విధులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రాష్ట్ర వ్యాప్త రీజనల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నిబంధనలను కేంద్రం సడలించడంతో అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్య పెంచడానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కృష్ణబాబు అన్నారు. ప్రస్తుతం 30-40శాతం బస్సులు మాత్రమే నడుపుతున్నాయని.. ఉద్యోగులను రొటేషన్‌ పద్ధతిలో వినియోగించుకోవాలని, కొందరిని డ్యూటీలకు వాడటం లేదనే ఫిర్య...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి.. టీఆర్ఎస్ ఎంపీలకు కూడా

Image
కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక పదవి దక్కింది. నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను నియామకంలో.. ఆయన్ను వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్‌గా నియమించారు. టీఆర్ఎస్ ఎంపీ కేకేకు కీలకమైన పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ను నియమించారు. ఇక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు స్థానం దక్కింది. పదవులు వచ్చిన ఎంపీల పేర్లను పరిశీలిస్తే.. ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా మిథున్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్ఆర్డీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గల్లా జయదేవ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నందిగం సురేష్ గ్రామీణ అభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తలారి రంగయ్య రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రెడ్డప్ప, సంతోష్ కుమార్ ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎంపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రేవంత్ ...

షటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్‌పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావన

వాషింగ్టన్: ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్ ప్రారంభమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గద్దెనెక్కాలని భావిస్తోన్న డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య వాడివాడిగా సాగింది. ఫాక్స్ న్యూస్‌ ప్రతినిధి క్రిస్ వాలెస్.. ఈ డిబేట్‌కు మోడరేట్‌గా వ్యవహరించారు. క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GoErrD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

3 Quick Things To Know About Steve Trevor's Return In Wonder Woman 1984

He's back and living that '80s life! from CinemaBlend Latest Content https://ift.tt/3n0aD5z via

షాకిచ్చిన బంగారం ధర.. రూ.2 వేలకు పైగా పెరిగిన వెండి!

బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. ఏకంగా రూ.వేలల్లో పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పైకి కదలాయి. from Samayam Telugu https://ift.tt/30maHTz

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి కొత్త పార్టీ

మరో రెండు మూడు నెలల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అటు పార్టీలు కూడా ఇప్పటినుంచే ఎన్నికల బరిలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభించాయి. from Samayam Telugu https://ift.tt/2S8OROL

ఏపీ: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారం

ఇప్పటి వరకు 4,500 మంది సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి వారు విధులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. from Samayam Telugu https://ift.tt/3jktW7u

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి.. టీఆర్ఎస్ ఎంపీలకు కూడా

ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక పదవి.. అలాగే పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలకు కూడా అవకాశం. కమిటీల వారీాగా వివరాలు ఇలా ఉన్నాయి. from Samayam Telugu https://ift.tt/33cjcm4

"Will You Shut Up Man!": Joe Biden-Trump Face-Off At Presidential Debate

Democratic challenger Joe Biden on Tuesday branded President Donald Trump a liar and told him to "shut up" as the pair clashed in a bad-tempered start to their first televised debate. from NDTV News - Special https://ift.tt/30ALlBJ

At Presidential Debate, Joe Biden Says "Everybody Knows Trump Is A Liar"

Democratic challenger Joe Biden on Tuesday branded President Donald Trump a liar and told him to "shut up" as the pair clashed in a bad-tempered start to their first televised debate. from NDTV News - Special https://ift.tt/3kZcFkJ

Realme Narzo 20A to Go on Its First Sale Today via Flipkart, Realme.com

Realme Narzo 20A will be going on its first sale today, September 30, starting 12pm (noon) via Flipkart and Realme.com. The phone will be available in two colour options and two storage... from NDTV Gadgets - Latest https://ift.tt/36gReHB via

"7 Million Contracted Virus. President Has No Plan": Biden Attacks Trump

Democratic challenger Joe Biden attacked US President Donald Trump over COVID-19, at the first Presidential debate. He said about "7 million contracted the virus. The President has no plan." from NDTV News - Special https://ift.tt/2HIk1e5 via

How Looper's Time Travel Works

Get ready for a time travel adventure that'll throw you for a loop! from CinemaBlend Latest Content https://ift.tt/36jUWjF via

How Christopher Lloyd Jokingly Crushed The Dreams Of Back To The Future 4 Hopefuls Everywhere

Great Scott! from CinemaBlend Latest Content https://ift.tt/3cJTjgI via

సముద్రంలో దొరికే గవ్వల ప్రాధాన్యత ఏంటి..లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు భావిస్తారు..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది.గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jlNzME viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Tom Hardy's James Bond Odds Are Apparently So Good, Betting's Been Suspended

You might want to hold onto your money for a little longer. from CinemaBlend Latest Content https://ift.tt/36iahkX via

Why I'm Way More Excited About A Live Action Lion King Sequel Than The First One

I did not see this coming... but tell me more. from CinemaBlend Latest Content https://ift.tt/3jgGHzQ via

కాగ్ విమర్శించిందని.. మొత్తం నిబంధననే ఎత్తేసిన మోడీ సర్కార్: రక్షణ ఒప్పందాల్లో అనూహ్యం

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకునే అంతర్జాతీయ ఒప్పందాల్లో అత్యంత కీలకమైన క్లాజ్‌ను రద్దు చేసింది. ఇకపై రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకునే గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఇంటర్ గవర్నమెంట్ ఒప్పందాల్లో ఆ క్లాజ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n40g0S viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుశాంత్‌తో డేటింగ్ చేశా.. రెగ్యులర్‌గా ఆ అలవాటు! నిజం ఒప్పుకున్న సారా అలీఖాన్.. సీక్రెట్స్ రివీల్

Image
ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణ భాగంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ఇష్యూ తెరపై వచ్చి పలువురు హీరోయిన్ల మెడకు చుట్టుకుంది. సారా అలీ ఖాన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా సారా అలీ ఖాన్ నిజం ఒప్పుకున్నట్లు బీటౌన్ మీడియా సమాచారం. మొదట రకుల్ ప్రీత్ సింగ్‌ని విచారించిన ఎన్సీబీ అధికారులు.. ఆ తర్వాత దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్ లను విచారించారు. ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, హీరోయిన్ సారా అలీ ఖాన్‌పై లోతుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆమె పలు కీలక విషయాలపై రియాక్ట్ అయ్యింది. సుశాంత్‌తో కొంత కాలం డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని ఒప్పుకున్న సారా.. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తెలిపింది. ఆయనతో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు కూడా వెళ్లానని తెలిపింది. అయితే తనకు రెగ్యులర్‌గా సిగరెట్ తాగే అలవాటు మాత్రానే ఉందని, డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని ఆమె తెలిపింది. Also ...

WHO Aims To Provide 120 Million Rapid Coronavirus Tests For Poorer States

Some 120 million rapid tests for Covid-19 will be made available to poorer countries at $5 each, the World Health Organization announced Monday -- if it can find the money. from NDTV News - Special https://ift.tt/3jfrUp9

టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు.. ఆ ట్వీట్‌లతో మైండ్ బ్లాంక్

పార్టీ తీరు నచ్చక టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేశారని జోరుగా ప్రచారం. పార్టీ అధ్యక్ష పదవి, కమిటీల వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్‌లు. from Samayam Telugu https://ift.tt/3kVwLw5

ప.గో: బిర్యానీ కోసం కక్కుర్తి.. సీపీ ఫుటేజ్‌తో అడ్డంగా దొరికిపోయిన కుర్రాళ్లు

దొంగతనం కేసును చేధించిన పోలీసులు.. చోరీకి ఇద్దరు కుర్రాళ్లు చెప్పిన కారణంతో దిమ్మ తిరిగింది. బిర్యానీ తినాలనే కోరిక కలింగిందట.. అందుకే హుండీ పగుల గొట్టి అందులో నుంచి రూ.140 తీసుకున్నామన్నారు. from Samayam Telugu https://ift.tt/34bL88K

శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. రూ.1,000 పతనమైన వెండి!

బంగారం ధర నేలచూపులు చూస్తోంది. పసిడి ధర ఈరోజు కూడా పడిపోయింది. మరోవైపు బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. ఇక గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. from Samayam Telugu https://ift.tt/3jpZlFP

మళ్లీ తగ్గిన డీజిల్ ధర.. వారం రోజులుగా పెట్రోల్ ధర..

పెట్రోల్ ధర స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర మాత్రం దిగొచ్చింది. దీంతో ఈరోజు కూడా దేశీ ఇంధన ధరలు చేరోదారిలో నడిచాయని చెప్పుకోవచ్చు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు తగ్గాయి. from Samayam Telugu https://ift.tt/2S6vkyL

Poco X3 to Go on Its First Sale Today via Flipkart at 12 Noon

Poco X3 will be going on its first sale today at 12pm (noon) via Flipkart. Key features of the Poco X3 include a large 6,000mAh battery, a quad rear camera setup featuring a 64-megapixel primary... from NDTV Gadgets - Latest https://ift.tt/3idHSi6 via

Redmi 9A to Go on Sale Today at 12 Noon via Amazon, Mi.com

Redmi 9A will be going on sale in India today starting 12pm (noon) via Amazon and Mi.com. The Redmi 9A comes in two RAM + storage configurations and three colour options. The phone is powered by the... from NDTV Gadgets - Latest https://ift.tt/2Sa932Z via

Mi Smart Band 5, Mi Watch Revolve Launch Event Today: How to Watch Live

Xiaomi is hosting a Smarter Living 2021 event in India today. The company has teased the arrival of the Mi Smart Band 5, along with its first smartwatch in India. This watch is expected to be called... from NDTV Gadgets - Latest https://ift.tt/33aDb4m via

Donald Trump Likely Exceeded Law With TikTok Ban: Judge

The US judge who stopped a ban on TikTok downloads from kicking in on Monday said that President Donald Trump likely overstepped the law with the attempted move. from NDTV News - Special https://ift.tt/3ifiQzc via

For COVID-19, India's 'Feluda' Better Than Rapid Antigen Test: Scientists

More accurate than a rapid antigen test and almost as quick, India's CRISPR 'Feluda' COVID-19 test that changes colour on detection of the SARS-CoV-2 virus could be a cheaper, faster and simpler... from NDTV News - Special https://ift.tt/344Hy0m via

Purdue suspends 13 in non-fall sports for party

Purdue suspended 13 student-athletes in sports that don't compete in the fall, citing a party Saturday in a campus residence hall. from www.espn.com - TOP https://ift.tt/3jdf7n5 via

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి: ప్లాన్ మార్చిన చంద్రబాబు.. ఆయనకే బాధ్యతలు!

Image
రాష్ట్ర కమిటీపై అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్ని ఇప్పటికే ఖరారు చేయగా.. కొత్త కమిటీపై ఫోకస్ పెట్టారు. కమిటీలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవిపై సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. మొదట మాజీ మంత్రి పేరు వినిపించగా.. బీద రవిచంద్రయాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.. దీంతో ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. దసరా నాటికి పేరు ప్రకటిస్తారనే ఊహాగానాలతో ఉత్కంఠరేపుతోంది. పార్టీలో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నా.. అధ్యక్ష పదవికి అచ్చెన్నకు ఖరారైనట్లు తెలుస్తోంది. బీద రవిచంద్ర యాదవ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయనున్నారట. ఆయనకు వివిధ అనుబంధ సంఘాల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అనుబంధ సంఘాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు పేరును ప్రకటించడం లాంఛనమే అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా.. సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపారట. ఆయనైతే పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటు తెలుగు యువత పదవి విషయంలో చంద్రబాబ...

అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

Image
బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే డబ్బులు చెల్లించనున్నట్టు ఏపీ సీఐడీ ప్రభుత్వం తరపున ప్రకటించింది. డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలని ఏపీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే డబ్బులు చెల్లిస్తామని తెలిపింది. రూ.20 వేల డిపాజిట్ చేసిన వారికి చెల్లించనున్నట్టు తెలిపింది. సీఐడీ పది వేల రూపాయాలు డిపాజిట్లు చేసిన వారికి సైతం డబ్బులు అందకపోతే వారికి కూడా రూ.20 వేల డిపాజిట్లు చెల్లించినప్పుడు చెల్లిస్తామని ప్రకటించింది. అగ్రి గోల్డ్‌లో రూ. 10వేలు డిపాజిట్ చేసిన వారు సుమారు 3 లక్షల 59వేల 655 మంది ఉంటారని సీఐడీ నివేదికలో ఉంది. అగ్రిగోల్డ్‌పై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత మంది డిపాజిట్ దారులకు డిపాజిట్లను చెల్లించారు.. రెండో విడతలో ఇతర డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. మొత్తం రూ. 1150 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించడం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించింది. from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/30bJN0H via

Eddie Redmayne Talks J.K. Rowling, Trans Rights As Fantastic Beasts 3 Resumes Filming

The Newt Scamander actor has given his take on things. from CinemaBlend Latest Content https://ift.tt/346wdgj via

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి: ప్లాన్ మార్చిన చంద్రబాబు.. ఆయనకే బాధ్యతలు!

రాష్ట్ర అధ్యక్ష పదవిపై సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. మొదట మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు వినిపించగా.. బీద రవిచంద్రయాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.. దీంతో ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. from Samayam Telugu https://ift.tt/36eKM3X

అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

అగ్రిగోల్డ్‌పై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత మంది డిపాజిట్ దారులకు డిపాజిట్లను చెల్లించారు.. రెండో విడతలో ఇతర డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. from Samayam Telugu https://ift.tt/30bJN0H

Donald Trump Likely Exceeded Law With TikTok Ban: Judge

The US judge who stopped a ban on TikTok downloads from kicking in on Monday said that President Donald Trump likely overstepped the law with the attempted move. from NDTV News - Special https://ift.tt/3ifiQzc

Follow live: Lightning look to wrap up Stanley Cup, while Stars try to force Game 7

null from www.espn.com - TOP https://ift.tt/3jpOiMR via

Ohio State stars Wade, Davis cleared for return

Ohio State cornerback Shaun Wade and offensive lineman Wyatt Davis have been cleared to play this season after opting back in. from www.espn.com - TOP https://ift.tt/2GhEaqy via

There is no more time for the Clippers

After a disappointing postseason, LA's separation from Doc Rivers signals that there is no more time to waste. from www.espn.com - TOP https://ift.tt/344ZR5n via

Why Gary Sanchez isn't catching Gerrit Cole in Game 1 for the Yankees

Handling an ace is a big responsibility, but the 2019 All-Star catcher's struggles in every phase of the game forced a tough choice. from www.espn.com - TOP https://ift.tt/3i7zjW5 via

గుండూరావుకు కరోనా పాజిటివ్ - ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బలి - కర్ణాటకలో సీన్ ఇది

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్యే, తమిళనాడు, గోవా, పాండిచేరి వ్యవహారాల ఏఐసీసీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు కరోనా కాటుకు గురయ్యారు. తనకు వైరస్ సోకిన విషయాన్ని ఆదివారం ట్విటర్ ద్వారా వెల్లడించిన ఆయన.. స్వల్ప లక్షణాలతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ge8LFD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం : బొగ్గు గనిలో విష వాయువు లీక్... 16 మంది కార్మికులు మృతి...

చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్టు కాలిపోయి భారీగా కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు విడుదలవడంతో కార్మికులు గనిలోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఆదివారం సెప్టెంబర్ 27) తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లాలోని సొంగ్‌జావ్ బొగ్గు గనిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYEPxS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Drugsను భోజనంలా తీసుకుంటారు..ఆ బడా హీరో ఇంట్లో స్టాక్..బాంబు పేల్చిన ఇండస్ట్రీ వ్యక్తి

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కంపు కొడుతోంది. పేరుకే బడా ఇండస్ట్రీ కానీ అక్కడ జరిగేవన్నీ అరాచకాలే అని ఈ డ్రగ్స్ వ్యవహారంతో తేటతెల్లమైంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం ఈ నాటిది కాదని ఎప్పటి నుంచో డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా బాలీవుడ్ మారిందని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు చెబుతున్నారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ చెప్పిన విషయాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S4gbhi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్టోబర్ 1 నుంచి ఆ రాష్ట్రంలో తెరచుకోనున్న సినిమా హాళ్లు

కోల్‌కతా: అన్‌లాక్‌లో భాగంగా సినిమా హాళ్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిస్తున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో గత ఆరు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లు తెరుచుకుంటాయని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mZQixw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు: డెన్మార్క్ సంస్థ: బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా రుషికొండ బీచ్

విశాఖపట్నం: విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్‌ లభించింది. విశాఖ రుషికొండ బీచ్‌ను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని తీర ప్రాంత పర్యాటక కేంద్రాలకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ దక్కుతుంది. డెన్మార్క్‌లోని పర్యావరణ, అధ్యయన సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను అందజేస్తుంది. ఆదివారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jaZ1KE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్, కంగనకు భారీ షాక్ - బీజేపీ, శివసేన రహస్య భేటీ - అమిత్ షా చెంతకు -అసలేమైందంటే

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతోన్న తీరుపై విమర్శలు.. దీనిపై ప్రశ్నించినందుకు నటి కంగనా రనౌత్ భవంతి కూల్చివేత.. మహారాష్ట్రలో కరోనా నియంత్రణలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే వైఫల్యం.. అకాల వర్షాలతో రైతుల గోస.. వరుసగా కుప్పకూలుతోన్న భవంతులు.. ఒకటారెండా.. రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి అంశంపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార from Oneindia.in - thatsTelugu https://ift.tt/309DH0U viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్.. మళ్లీ నోటీసులు

చంద్రబాబు నివాసానికి మరోసారి నోటీసులు పంపిన అధికారులు. గతంలో కూడా ఈ నోటీసుల అంశంపై రాజకీయంగా దుమారం రేగింది. మళ్లీ ఈసారి నోటీసులు ఇవ్వడంపై ఆసక్తికర చర్చ. from Samayam Telugu https://ift.tt/3i9mHOv

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. పడిపోయిన వెండి.. ఈరోజు రేట్లు ఇలా!

బంగారం ధర తగ్గింది. పసిడి పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. from Samayam Telugu https://ift.tt/33Zm4lo

వాహనదారులకు ఊటర.. తగ్గుతూనే వస్తున్న డీజిల్ ధర.. 4 రోజులుగా కిందకే!

మీకు ఆటో లేదంటే కారు వంటి వెహికల్స్ ఉన్నాయా? అయితే మీకు తీపికబురు. డీజిల్ ధరత తగ్గుతూనే వస్తోంది. అయితే ఇక్కడ పెట్రోల్ ధర మాత్రం తగ్గడం లేదు. స్థిరంగానే కొనసాగుతోంది. from Samayam Telugu https://ift.tt/3i6KPBi

SBI బంపరాఫర్.. చౌక ధరకే ఇల్లు, ప్లాట్స్ కొనేయండి.. 2 రోజులే ఆఫర్!

ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? లేదంటే ప్లాట్స్ కొనాలని యోచిస్తున్నారా? ఇవి కాకపోతే షాప్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎస్‌బీఐ మీ కోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. from Samayam Telugu https://ift.tt/36itl2F

ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

ప్రభుత్వ జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ప్రైవేట్‌ ఓరియంటల్‌.. ప్రభుత్వ ఓకేషనల్‌ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఇది వర్తించనుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,042 మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. from Samayam Telugu https://ift.tt/36dVyHx

అక్టోబర్‌ 1న ఏపీ కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలపై

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. from Samayam Telugu https://ift.tt/339oNJM

Donald Trump Paid Only $750 In Income Taxes In 2016: Report

US President Donald Trump paid just $750 in federal income taxes in 2016, the year he won the election, The New York Times reported Sunday, citing tax return data extending more than 20 years. from NDTV News - Special https://ift.tt/2S3AWcX

Donald Trump Paid Only $750 In Income Taxes In 2016: Report

US President Donald Trump paid just $750 in federal income taxes in 2016, the year he won the election, The New York Times reported Sunday, citing tax return data extending more than 20 years. from NDTV News - Special https://ift.tt/2S3AWcX via

Guess Who Joined Sanjay Dutt And Maanayata On Their Lunch Date

Sanjay Dutt is currently on a break from work because of health related issues from NDTV News - Special https://ift.tt/2FSOwxr via

Pats rush for 250 yards, dedicate win to RB White

The Patriots rushed for 250 yards in their win over the Raiders and dedicated the performance to running back James White. from www.espn.com - TOP https://ift.tt/3mVo5aU via

గన్నవరంలో టీడీపీకి కొత్త ఇంఛార్జ్‌.. ఎవరూ ఊహించని వ్యక్తికి బాధ్యతలు

కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ పదవిని భర్తీ చేశారు. ఎవరూ ఊహించని వ్యక్తికి బాధ్యతలు అప్పగించి చంద్రబాబు ఒకింత ఆశ్చర్యపరిచారనే చెప్పాలి. from Samayam Telugu https://ift.tt/36a1xgI

నేడు వైఎస్సార్ జలకళ ప్రారంభం.. రైతులకు ఉచితంగా బోర్లు, వివరాలివే

సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సా‌ఆర్‌ జలకళ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. from Samayam Telugu https://ift.tt/2S4oWb8

"Totally Fake News": Donald Trump Dismisses Reports Of Tax Allegations

US President Donald Trump on Sunday dismissed a New York Times report that he paid just $750 in federal income taxes in 2016, the year he won the election. from NDTV News - Special https://ift.tt/3cADhpb

"Totally Fake News": Donald Trump Dismisses Reports Of Tax Allegations

US President Donald Trump on Sunday dismissed a New York Times report that he paid just $750 in federal income taxes in 2016, the year he won the election. from NDTV News - Special https://ift.tt/3cADhpb via

Wilson bests Mahomes for record with 14th TD

Russell Wilson has already turned in a historic season for the Seahawks after a record-setting day Sunday. The most impressive mark came with his 14th TD of the season, which broke Patrick Mahomes's 2018 mark for the most through three games. from www.espn.com - TOP https://ift.tt/36dJXsa via

Follow live: Brees, Saints looking to bounce back with Rodgers, Packers in town

null from www.espn.com - TOP https://ift.tt/343bx8N via

Cargo Ferry Service To Strengthen Maldives-India Friendship: PM Modi

Prime Minister Narendra Modi on Sunday said that the Maldives-India Cargo Ferry Service would boost the economies and strengthen the friendship between the two countries. from NDTV News - Special https://ift.tt/3i48iCV

రూ.80 వేల కోట్లు: కరోనా వ్యాక్సిన్ కోసం, ఏడాదిలోపు సమకూర్చాలి, పూనావాలా కామెంట్స్..

కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. చాపకింద నీరులా వైరస్ వ్యాపించింది. దీంతో దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం తొలుత వినిపించే పేరు ఆక్స్ ఫర్డ్ కోవిషిల్డ్.. దీనిని భారత్‌లో కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రయోగం చేస్తోంది. అయితే పుణెకు చెందిన సీరం చైర్మన్ ఆదర్ పూనవాల్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cBlcHK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని బొంబే హైకోర్టు సంచలన తీర్పు

వ్యభిచారం చట్ట ప్రకారం క్రిమినల్ నేరం కాదని ,మహిళలకు తమ వృత్తిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఒక వ్యభిచారం కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సంవత్సరం క్రితం ఒక వ్యభిచారం కేసులో ముగ్గురు సెక్స్ వర్కర్లను ముంబైలోని ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంచారు. అయితే వారిని తమ సంరక్షణకు అప్పగించాలని మహిళల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mXRbGw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రపంచానికే ఫార్మసీగా భారత్ - ఐరాస అసెంబ్లీలో మోదీ ప్రసంగం - ఉగ్రవాదం నిర్మూలనకు పిలుపు

కరోనా విలయ సమయంలో ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాలని, అందుకోసం ఐక్యరాజ్యసమితి నిర్ధిష్టమైన విధానాలు రూపొందిచాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీదారుగా ఉన్న భారత్.. కరోనా వేళ మిగతా దేశాలకు సహాయకారిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనాపై పోరులో భారత్ తనవంతు పాత్రను పోషిస్తున్నదని, పెద్ద ఎత్తున మందులు తయారు చేస్తూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kKjfvc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మత కల్లోలాలకు చంద్రబాబు తపన- దేవాలయ ఘటనలు టీడీపీ పనే - బొత్స కామెంట్స్‌...

ఏపీలోని దేవాలయాల్లో తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనల వెనుక విపక్ష టీడీపీ కార్యకర్తలే ఉన్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మతకల్లోలాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు తపన పడుతున్నారని బొత్స విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి వ్యవస్ధని అస్తవ్యస్తం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు టీడీపీ అండతో ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/309lMqQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాం మాధవ్ ,మురళీ ధర్ రావులకు నో ప్లేస్ .. ఆసక్తికర చర్చ

భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ కార్యవర్గంలో కీలక భూమిక పోషిస్తున్న కొందరు నేతలకు మాత్రం జాతీయ కమిటీలో స్థానం కల్పించలేదు . from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8ameH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ గుడ్‌న్యూస్: సానుకూల ఫలితాలు, చివరి దశలో ప్రయోగం

న్యూయార్క్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండగా, భారత్ సహా పలు దేశాల నుంచి వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. తాజాగా, జాన్సన్ అండ్ జాన్సన్ తన కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ckNKG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో పోలీసుల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్ ... డబ్బు కావాలంటూ మెసేజ్ పెడుతున్న సైబర్ నేరగాళ్ళు

సైబర్ నేరాలు ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాయి . సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు . ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా ఏపీలోనూ పోలీసులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్ళు పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GhGY6X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

SP బాలుకి బిగ్ బాస్-4 అంజలి: సరిగమలు కన్నీరు పెట్టాయి, రాగలు బాధపడ్డాయంటూ..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/341qc4q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bollywood Drug case: అవును అతను డ్రగ్స్ తీసుకోవడం చూశాం: శ్రద్ధాకపూర్, సారా

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ మెల్లగా డ్రగ్స్ వైపు మరలింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్‌లోని డ్రగ్ దందాపై విచారణ చేస్తోంది. నిషేధిత డ్రగ్స్‌ బాలీవుడ్ ప్రముఖులు తీసుకుంటున్నారని లావాదేవీలు జరుపుతున్నారని విచారణలో తేల్చింది. ఈ డ్రగ్స్ దందాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉండటంతో వారికి నోటీసులు కూడా ఇచ్చింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/33aYfbj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెరపైకి కృష్ణ జన్మభూమి- మధుర కోర్టులో పిటిషన్‌- అయోధ్య విజయం స్పూర్తితో..

ఉత్తర్‌ప్రదేశ్‌లో దశాబ్దాల పోరాటం తర్వాత అయోధ్య రామజన్మభూమి యాజమాన్య హక్కులు పొంది రామమందిర నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే రాష్ట్రంలోని మధురలో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం ప్రారంభమైంది. ఈ మేరకు మధుర కోర్టులో శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ ఇవాళ పిటిషన్‌ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు తొలగించి 13.37 ఎకరాల స్ధలాన్ని కృష్ణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EEXxJO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Drug mafia: దీపావళికి ముందే దీపికాకు డబుల్ ఢమాకా ?, ఈ వీడియో ఏంది ?, 6 గంటలు విచారణ, కరణ్!

ముంబాయి/ హైదరాబాద్/ న్యూఢిల్లీ: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు పద్మావతి దీపికా పదుకొనెని సుమారు 6 గంటలు ప్రశ్నించి ప్రశ్నల వర్షం కురిపించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెతో పాటు శ్రద్దా కపూర్, సారా ఆలీఖాన్ లను ఎన్ సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే from Oneindia.in - thatsTelugu https://ift.tt/341nZWB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీలో అనూహ్య మార్పులు - టీమ్ నడ్డాలో పురందేశ్వరి, డీకే అరుణ - రాంమాధవ్, మురళీధర్ తొలగింపు

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో సంస్థాగతంగా భారీ, అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 8 నెలల తర్వాత జేపీ నడ్డా తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షుల నుంచి కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, యువమోర్ఛాలాంటి కీలక పోస్టుల్లో సీనియర్లను సైతం పక్కనపెట్టి, కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. సమగ్ర వివరాల్లోకి వెళితే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mTDsRa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సరి‘హద్దు’ దాటితే కాల్చిపారేస్తాం.. ఇక మీ ఆటవిక దాడులు సాగవు: చైనాకు భారత్ వార్నింగ్

న్యూఢిల్లీ: లడఖ్‌లోని సరిహద్దు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) బలగాల ఉపసంహరణకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని భారత్ స్పష్టం చేసింది. ఒక వేళ చైనా తన సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తే ఏకంగా కాల్పులే జరుపుతామని గట్టి హెచ్చరిక చేసింది. చర్చలు జరుగుతున్నాయ్.. ఏకపక్ష మార్పులు వద్దు: చైనాకు భారత్ గట్టి హెచ్చరిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mUxeAq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ పార్టీలో డ్రగ్స్ వాడలేదన్న కరణ్ జోహర్ .. మద్దతుగా అలియా భట్, సోనమ్ కపూర్ తదితరులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ దర్యాప్తులో రియా చక్రవర్తి పాత్ర , రియా వాట్సప్ చాట్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం ఆ తరువాత పరిణామాలు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .ఇక ఇటీవల డ్రగ్స్ కేసులో భాగంగా కరణ్ జోహార్ గత ఏడాది నవంబర్లో నిర్వహించిన పార్టీ వీడియో చర్చనీయాంశం అయింది . బాలీవుడ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kRNtfM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఓ మహిళా టెక్కీ చేదు అనుభవం.... జూమ్ మీటింగ్‌లో బాస్‌ను అలా చూసి షాక్....

కరోనా లాక్ డౌన్ మొదలయ్యాక చాలావరకు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది ఉద్యోగులు ఆఫీస్ కంటే ఇదే బెస్ట్ అని భావిస్తుండగా.. మరికొందరి అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా కొంతమంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఓ ప్రముఖ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G8zTWq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవంతి అరణ్య రోదన: ఒక్కసారి కళ్లు తెరవవా, భర్త భౌతికకాయం వద్ద.., చితిపై పడుకొనే యత్నం..

సమాజంలో కొందరు మారడం లేదు. కుల, మతాల పట్టింపులతో.. పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. మిర్యాలగూడ మారుతీరావు చేసిన ఘోరం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇదే సమయంలో సిటీలో అవంతికి కూడా అలాంటి అన్యాయం జరిగింది. సొంత తండ్రి, బావలు కలిసి.. హేమంత్‌ను కడతేర్చారు. అతని అంత్యక్రియలు శనివారం చందానగర్ శ్మశానవాటికలో జరిగాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/33aYeUN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముంబై నుంచి బీహార్‌కు పార్సిల్ - కొందరికి డబ్బు, మిగతావాళ్లకు వేరే: సంజయ్ రౌత్- శివసేన పోటీ?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన నేత సంజయ్ రౌత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును బీహార్ ఎన్డీఏ ఎన్నికల అంశంగా మార్చడంపై ఆయన సెటైర్లు వేశారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, సుపరిపాలన ప్రధానాంశాలుగా సాగాల్సిన బీహార్ ఎన్నికలు దారితప్పాయని, కావాలంటే ముంబై నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j6LeVr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ రైతులకు మరో పథకం.. ఈ నెలలో ప్రారంభం, దరఖాస్తు వివరాలు ఇవే

సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. from Samayam Telugu https://ift.tt/3kUQfkH

Miss. St.'s Costello sets passing mark as LSU falls

Mississippi State quarterback K.J. Costello, in his first game with the Bulldogs, threw for 623 yards, an SEC record, on Saturday as Mississippi State upset No. 6 LSU. from www.espn.com - TOP https://ift.tt/2HAjieV via

Va. Tech starting QB, CB out Sat. due to virus

Hokies starting QB Hendon Hooker is among 23 players out Saturday for Virginia Tech because of positive COVID-19 tests and contact tracing, among other reasons. from www.espn.com - TOP https://ift.tt/2S2htJE via

Trout on missing playoffs again: 'Don't like losing'

Angels star Mike Trout, who has been to the playoffs only once in his nine seasons, said Saturday of being mathematically eliminated from the postseason, "It sucks being out of it. It's time. We gotta get to the playoffs." from www.espn.com - TOP https://ift.tt/340aSVz via

Follow live: Lightning trying to put away Stars for franchise's second Stanley Cup

null from www.espn.com - TOP https://ift.tt/2S4jkgV via

2020 French Open experts' picks: Can anyone stop Novak Djokovic and Simona Halep?

Rafael Nadal may seem the obvious pick, but Novak Djokovic is hungry for redemption. On the women's side, Simona Halep is fresh and is the overwhelming favorite to run the table in Paris. from www.espn.com - TOP https://ift.tt/2S4p7mG via

2 రోజులుగా తగ్గుతూనే వస్తున్న డీజిల్ ధర!

పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. డీజిల్ ధర మాత్రం దిగొచ్చింది. దీంతో ఈరోజు దేశీ ఇంధన ధరలు చేరోదారిలో నడిచాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. from Samayam Telugu https://ift.tt/338DMUx

పీఓకేను వదలివెళ్లిపోండి.. ఐరాసలో పాక్‌కు భారత్ అల్టిమేటం

అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఇరుకునపెట్టాలని భావిస్తోన్న దాయాది.. కశ్మీర్ అంశాన్ని మరోసారి ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించింది. పాక్ వైఖరిపై భారత్ దీటుగానే స్పందించింది. from Samayam Telugu https://ift.tt/3j5xSZK

షాకిచ్చిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి!

బంగారం ధర తగ్గుదలకు అడ్డకట్ట పడింది. గత కొన్ని రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పైకి కదిలింది. భారీగా పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది. from Samayam Telugu https://ift.tt/306ZAOo

ఏపీలో ఆన్‌లైన్ రమ్మీ ,పేకాట ఆడారో జైలుకు.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టంలో సవరణలు, ఆర్డినెన్స్‌ జారీ

బినెట్‌లో ఆన్ లైన్ జూదాలపై చర్చించారు. ఆన్ లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణల్ని ఆమోదించారు. ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూదాన్ని నిర్వహించే వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. from Samayam Telugu https://ift.tt/369hPGw

ఉక్రెయిన్: కుప్పకూలిన విమానం.. శిక్షణలో ఉన్న సైనికుల సహా 22 మంది దుర్మరణం

ఉక్రెయిన్‌ వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయి 22 మంది దుర్మరణం చెందారు. వైమానిక స్థావరానికి సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. from Samayam Telugu https://ift.tt/3cvCqpI

గ్రామ-వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

సెలవుల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని.. సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. from Samayam Telugu https://ift.tt/2RZCWTt

"Terrorism Is Pakistan's Only Glory In 70 Years," India Hits Out At UN

Hours after Pakistan Prime Minister Imran Khan raised the Kashmir issue in the 75th United Nations General Assembly (UNGA) on Friday, India promptly responded to Khan's comments and requested the... from NDTV News - Special https://ift.tt/3kPVt16

పీఓకేను వదలివెళ్లిపోండి.. ఐరాసలో పాక్‌కు భారత్ అల్టిమేటం

Image
ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించగా.. భారత్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం యుఎన్‌జీఏలో కశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత్ వెంటనే స్పందించి, దాయాది ప్రకటనపై సమాధానం ఇచ్చే హక్కు వినియోగించుకోవాలని ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించింది. ఐరాసలో భారత ప్రతినిధి మిజిటో వినిటో సమావేశం వేదిక నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇమ్రాన్ వీడియోను విర్చువల్ ద్వారా ప్రదర్శించారు. ఈ వీడియో ప్రసంగంలో పాక్ ప్రధాని కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై వినిటో స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ‘కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. దీనిని ఎవరూ విడదీయలేరు.. అక్కడ నియమాలు, చట్టాలు పూర్తిగా భారత అంతర్గత విషయం’ అని సమాధానం ఇచ్చారు. అంతకు ముందు పాక్ ప్రధాని రికార్డ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్యకు పాకిస్థాన్ శాంతియుత పరిష్కారం కోరుకుంటుంది.. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నుంచి చేపట్టిన చర్యలను భారత్ ఉపసంహరించుకోవాలి.. జమ్మూ కశ్మీర్‌లో సైనిక దిగ్బంధనం, మానవహక్కుల ఉల్లంఘనల నిలిపివేయాలి’ అని వ్యాఖ్యానించారు. కరుడగట్టిన అంతర్జాతీ...

"Terrorism Is Pakistan's Only Glory In 70 Years," India Hits Out At UN

Hours after Pakistan Prime Minister Imran Khan raised the Kashmir issue in the 75th United Nations General Assembly (UNGA) on Friday, India promptly responded to Khan's comments and requested the... from NDTV News - Special https://ift.tt/3kPVt16 via

Viewers guide: Undefeated rivals Adesanya, Costa perfect for 'Fight Island' showcase

Israel Adesanya is unbeaten, and so is Paulo Costa, going into their UFC middleweight title fight. from www.espn.com - TOP https://ift.tt/3j7YZ6n via

ఏపీలో మందుబాబులకు ఓ శుభవార్త.. మరో బ్యాడ్ న్యూస్

Image
ఏపీలో మందబాబులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. వాక్‌ ఇన్‌ షాప్స్‌ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ను ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వీటిని నిర్వహిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 2020-21కి నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. నూతన పాలసీ ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని రకాల బ్రాండ్లే ఉంటున్నాయి. తాజాగా ఏర్పాటు చేయనున్న ఈ వాక్‌ ఇన్‌ షాప్స్‌లో అన్ని బ్రాండ్లూ ఉంచాలని ఏపీఎస్‌బీసీఎల్‌ ఆలోచన చేస్తోంది. ఈ వాక్ ఇన్ షాప్స్ ఉండేచోట ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్ని తొలగిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,934కు మించకుండా మద్యం దుకాణాలు ఉండేలా చూస్తారు. గతేడాది అక్టోబరు 1న ప్రభుత్వ ఆధ్వర్యంలో 3,500 మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మే 9న వీటిని 2,934కు కుదించారు. 2020-21కి సంబంధించి షాపులు అంతే సంఖ్యలో కొనసా...

ఉక్రెయిన్: కుప్పకూలిన విమానం.. శిక్షణలో ఉన్న సైనికుల సహా 22 మంది దుర్మరణం

Image
ఉక్రెయిన్‌లో శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సైనిక విమానం తూర్పు ప్రాంతంలోని ఖర్కీవ్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో శిక్షణ పొందుతున్న సైనికులు సహా 22 మంది మృతిచెందినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి అంటన్ గెరాష్చెంకా తెలిపారు. ప్రమాద సమయానికి విమానంలో మొత్తం 28 మంది ఉన్నట్టు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా.. ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందది. వీరిలో 21 మంది శిక్షణ పొందుతున్న సైనికులు కాగా.. ఏడుగురు క్రూ సిబ్బంది. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇప్పుడు చెప్పలేమని, ఇది తనను షాక్‌కు గురిచేసిందని ప్రమాదంపై మంత్రి గెరాష్చెంక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమియర్ జెలెన్‌స్కీ ప్రమాదంపై ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు తక్షణమే కమిషన్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. విమానం కూలిపోవడానికి గల కారణాలు కమిటీ దర్యాప్తులో వెల్లడవుతాయని అన్నారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో అధ్యక్షుడు శనివారం పర్యటనించనున్నారు. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన అంటోనోవ్-26 రవాణా విమానం స్థ...

గ్రామ-వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Image
గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.. వారికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తోన్న గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు. దీంతో వారు కూడా సెలవుల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది.. వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2RZCWTt via

Scream 5 Has Already Hit A COVID-Related Setback

Ahhhh!! Not again! from CinemaBlend Latest Content https://ift.tt/3091Gxa via

Vin Diesel Dropped A Surprise Single… And It Slaps?

This is a lot to process. from CinemaBlend Latest Content https://ift.tt/3kPR5iE via

Roger Moore's James Bond Movies, Ranked

Which Moore film is keeping the British end up? from CinemaBlend Latest Content https://ift.tt/3cwkZW4 via

All The Reasons Top Gun: Maverick Is A Sequel That Works, According To One Star

Doesn't sounds like the nostalgic sequel will be in the danger zone... from CinemaBlend Latest Content https://ift.tt/2RYufcf via

"How Was Ground Floor Demolished?" High Court Asks In Kangana Ranaut Case

The Bombay High Court on Friday asked if all the structures at actor Kangana Ranaut's bungalow which the Brihanmumbai Municipal Corporation (BMC) demolished on September 9 were under construction, or... from NDTV News - Special https://ift.tt/3mZU1Lx

Many Moods Of 'Ramayan' Star Dipika Chikhlia In Nostalgia-Dipped Pics

"Nothing much to write home about but they are memories," Dipika Chikhlia captioned her photos from NDTV News - Special https://ift.tt/3cyrQOB

ఏపీలో మందుబాబులకు ఓ శుభవార్త.. మరో బ్యాడ్ న్యూస్

నూతన పాలసీ ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని రకాల బ్రాండ్లే ఉంటున్నాయి. తాజాగా ఏర్పాటు చేయనున్న ఈ వాక్‌ ఇన్‌ షాప్స్‌లో అన్ని బ్రాండ్లూ ఉంచాలని ఏపీఎస్‌బీసీఎల్‌ ఆలోచన చేస్తోంది. from Samayam Telugu https://ift.tt/33Zheoi

CSK "Lack Bit Of Steam In Batting": MS Dhoni After Loss To Delhi Capitals

IPL 2020, CSK vs DC: MS Dhoni said that at the moment they are playing with one extra batsman but Ambati Rayudu's availability for the next game will give them some "room to experiment". from NDTV News - Special https://ift.tt/332TMqK via

Braves' Acuna smashes longest homer of season

Ronald Acuna Jr.'s 495-foot leadoff home run is the longest in MLB this season and is tied for the fifth-longest in the Statcast Era (since 2015). from www.espn.com - TOP https://ift.tt/33ZTwIn via

CSK "Lack Bit Of Steam In Batting": MS Dhoni After Loss To Delhi Capitals

IPL 2020, CSK vs DC: MS Dhoni said that at the moment they are playing with one extra batsman but Ambati Rayudu's availability for the next game will give them some "room to experiment". from NDTV News - Special https://ift.tt/332TMqK

US Announces $150 Million For H-1B Workforce Training Programme

The United States announced USD 150 million (over Rs 1,100 crore) on Thursday to invest in training for middle-to-high-skilled H-1B occupations in key sectors in the American economy. from NDTV News - Special https://ift.tt/363VLgq

పానీపూరికి మహిళ ప్రాణం బలి.. అలా నోట్లో వేసుకోగానే, ఇలా ప్రాణం పోయింది!

పూలమతి కిషాన్‌ అనే మహిళ పానీపూరి తినాలనిపించింది. కుటుంబంతో కలిసి గప్‌చుప్ షాపుకు వెళ్లింది అక్కడ ఆమె తినాలనే తొందరలో వేగంగా పానీపూరిని మింగేసింది. from Samayam Telugu https://ift.tt/3kOGhRU

Suspend Issuance Of New Pilot Licenses: UN Aviation Body To Pakistan

The International Civil Aviation Organization (ICAO) has advised Pakistan to undertake "immediate corrective actions" and suspend the issuance of any new pilot licenses in the wake of a scandal over... from NDTV News - Special https://ift.tt/3cxEqxU

శుభవార్త.. మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్!

బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా పసిడి పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి కూడా పతనమైంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. from Samayam Telugu https://ift.tt/330mLLZ

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు అందుబాటులోకి.. వినూత్న ప్లాన్స్ లాంచ్!

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. అయితే ఈ సేవలు విమాన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. from Samayam Telugu https://ift.tt/304FTqe

Balu Health Update: బాలు కోలుకోవాలి అంటూ ప్రార్థనలు.. ఉప రాష్ట్రపతి ఫోన్.. రంగంలోకి 10 మంది నిపుణులు

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యులతో చికిత్స అందించాలని సూచించారు. from Samayam Telugu https://ift.tt/3mMxPnQ

వివేకా హత్యకేసు: ఆ రూ.48 లక్షల ఎలా వచ్చాయి.. ఆ హిజ్రాకు మున్నాకు లింకేంటి?

సీబీఐ అధికారులు మరోసారి పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాని ప్రశ్నించారు. మున్నాతో పాటూ పులివెందులకు చెందిన మరో ఆరుగురిని విచారణకు పిలిచారు. from Samayam Telugu https://ift.tt/33SlZjo

Redmi 9 Prime, Redmi Note 9 to Go on Sale in India Today

Redmi 9 Prime and Redmi Note 9 will go on sale today from 12pm (noon) onwards via Amazon and Mi.com. Redmi 9 Prime is available in two configurations, while the Redmi Note 9 comes in three storage... from NDTV Gadgets - Latest https://ift.tt/2Hvmsk5 via

కశ్మీర్‌లో ఉగ్రవాదుల దురాగతం.. ప్రముఖ న్యాయవాది ఖాద్రీ హత్య

Image
ఉగ్రవాదులు కాల్చిచంపారు. శ్రీనగర్‌లోని హవాల్‌ చౌక్‌ ప్రాంతంలో ఖాద్రీ ఇంటికి ద్విచక్రవాహనంలో వచ్చిన ముష్కరులు.. అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. తల, ఇతర భాగాలకు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. టీవీ చర్చల్లో ఎక్కువగా పాల్గొనే ఖాద్రీ.. స్థానిక వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తుండేవారు. వేర్పాటువాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న ఖాద్రీని.. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నుంచి కొన్నేళ్ల కిందట బహిష్కరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భద్రత దళాలకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ, తనను ట్రోల్ చేస్తున్నారని సెప్టెంబరు 21న చివరిసారిగా ఫేస్‌బుక్‌లో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఖాద్రీ షేర్ చేశారు. జమ్మూలోని పోలీస్ మీడియా సెంటర్‌కు ట్యాగ్ చేస్తూ.. తనకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాద్రీ మామ జమాయితే-ఇస్లామీ నేత గులామ్ ఖాద్రీ వనీని కొన్నేళ్ల కిందట ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇక, 2018 నుంచి ఖాద్రీ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఖాద్రీ డబుల్ గేమ్ ఆడుతున్...

Follow live: Nuggets look to dig themselves out of another playoff hole in the bubble

null from www.espn.com - TOP https://ift.tt/2FWqG3C via

French Open draw positions Novak Djokovic, Simona Halep as favorites

Simona Halep, the 2018 French Open champion, already has won twice on clay, and Novak Djokovic seeks redemption for his early US Open exit. from www.espn.com - TOP https://ift.tt/305uAOF via

శుభవార్త.. మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్!

Image
పసిడి పడిపోతూనే వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా దిగొచ్చింది. భారీగా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం ధర తగ్గుతూ రావడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగిరావడంతో మన దేశంలోనూ రేట్లు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పడిపోయింది. దీంతో ధర రూ.51,870కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.550 తగ్గింది. దీంతో ధర రూ.47,550కు దిగొచ్చింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగానే దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గింది. దీంతో వెండి ధర రూ.57,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధర వరుసగా నాలుగు రోజులుగా పడిపోతూనే వస్తోంది. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ...

Balu Health Update: బాలు కోలుకోవాలి అంటూ ప్రార్థనలు.. ఉప రాష్ట్రపతి ఫోన్.. రంగంలోకి 10 మంది నిపుణులు

Image
లెజెండరీ సింగర్ మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయడంతో యావత్ సినీ లోకం ఉలిక్కిపడింది. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి దిగజారిందని సమాచారం అందడంతో కోట్లాది మంది ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బాలు ఆరోగ్య పరిస్థితిపై అనుక్షణం టెన్షన్ టెన్షన్ నెలకొంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది. 50 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక రేపో మాపో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేస్తారని అభిమానులంతా ఆశిస్తున్న సమయంలో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. ''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఎక్మోపైనే ఉన్నారు. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా విషమించింది. అత్యంత గరిష్ఠ స్థాయిలో లైఫ్‌ సపోర్ట్‌ అవసరమవుతోంది. ఆయన పరిస్థితిని నిపుణులైన వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు'' అని ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం ప్రకటించారు. Also Read: దీంతో ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. నిన్న రాత్రి ఆస్పత్రిక...

వివేకా హత్యకేసు: ఆ రూ.48 లక్షల ఎలా వచ్చాయి.. ఆ హిజ్రాకు మున్నాకు లింకేంటి?

Image
మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో పలువురు అనుమానితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నారు.. కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. అధికారులు గురువారం కూడా పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాని ప్రశ్నించారు. బ్యాంకు లాకరులో ఉన్న రూ.48 లక్షల డబ్బు, 25 తులాల బంగారు నగలను మున్నా ఎలా సంపాదించారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మున్నాతో పాటూ పులివెందులకు చెందిన మరో ఆరుగురిని ప్రశ్నించారు.. వీరిలో చంటి అనే హిజ్రా కూడా ఉన్నారు. వీరందరి నుంచి కీలకమైన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణకు హాజరైన వారిలో మున్నా సన్నిహితులు ఉన్నట్లు సమాచారం. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్న సీబీఐ అధికారులు.. మున్నా, వివేకా సన్నిహితుల ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక కోర్టు తిరస్కరించిన పిటిషన్‌ను పులివెందులలో ఉన్న మరో సీబీఐ బృందం గురువారం వెనక్కి తీసుకుంది. ఇటు సీబీఐ అధికారులు గురువారం కడపలో విచారణకు హాజరైన ట్యాంకరు భాషాను మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఇం...

ఎంపీ రఘరామకృష్ణ రాజుకు షాకిచ్చిన వైసీపీ

Image
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైఎస్సార్‌సీపీ షాకిచ్చింది. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారని సెక్యూరిటీ తొలగించాలని ఫిర్యాదు చేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించారని రఘురామపై వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడారని.. రఘరామకృష్ణం రాజు పదవిని, సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీ వర్గాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించాు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. గతంలోనే పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం ఇదివరకే రఘురామకృష్ణ రాజుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణ రాజు వైఎస్సార్‌సీపీ ఎంపీల తీరుపై మండిపడ్డారు. తన తాట తీస్తామన్నారని.. తాట తీస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ మండిపడ్డారు. ఇటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై రఘురామకృష్ణ రాజు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సురేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అసభ్య పదజాలంతో దూషించారని నోటీస్ ఇచ్చానన్నారు. ఆయన మీడియాత...

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు, వివరాలివే

Image
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. నేటి నుంచి ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు రోడ్డెక్కనున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో ఆగిపోయిన సిటీ సర్వీసులను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. దాదాపు ఆరు నెలలకు పైగా నిలిచిపోయిన సిటీ సర్వీసులను అన్ని రూట్లలో రేపటి నుంచి 25 శాతం నడుపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 బస్సుల్లో 25 శాతం బస్సులు రాకపోకలు సాగించనున్నాయని మంత్రి తెలిపారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని వైరస్ ప్రబలకుండా ఉండేందుకు మార్చి 22 నుంచి ఇప్పటి వరకు సిటీలో బస్సులను నడపలేదని.. అయితే సామాన్య ప్రజల రవాణా ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాద్ రీజియన్‌లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి అన్నారు. ప్రస్తుతం నడిచే 25 శాతం బస్సుల్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఇప్పటికే సూచించారు...

ఎంపీ రఘరామకృష్ణ రాజుకు షాకిచ్చిన వైసీపీ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షాకిచ్చిన వైఎస్సార్‌సీపీ.. ఆయన రూట్లోనే వెళ్లారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై రఘురామకృష్ణ రాజు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చిన రఘురామ. from Samayam Telugu https://ift.tt/366TXTR

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు, వివరాలివే

గతంలో హైదరాబాద్ రీజియన్‌లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి అన్న మంత్రి.. ఇప్పుడు మాత్రం బస్సు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం. from Samayam Telugu https://ift.tt/2GccNxZ

More Lawsuit Details Reveal How Much Evel Knievel's Son Wants From Disney In Toy Story 4 Damages

Keanu Reeves' standout Toy Story 4 character Duke Caboom is the center of the lawsuit. from CinemaBlend Latest Content https://ift.tt/304BUKi via

Bill And Ted Face The Music And 6 Other Movies That Had Wild Alternate Endings

You know how it really ended, but here's how it could have happened! from CinemaBlend Latest Content https://ift.tt/2Sa62jj via

Follow live: The Beard vs. the 'Stache. Gardner Minshew and the Jaguars take on Ryan Fitzpatrick and the Dolphins

null from www.espn.com - TOP https://ift.tt/3j7NqfG via

Marvel Made History In 2020, But Not The Best Kind Of History

Not the turn of events we were hoping for. from CinemaBlend Latest Content https://ift.tt/330a8AA via

Why Michael B. Jordan Believes 'Justice' Should Be A Part Of His Work As An Actor

The Black Panther actor is getting inspired by the generation fighting for racial injustice and equality. from CinemaBlend Latest Content https://ift.tt/3j1x2wR via

ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపు: పోలీసుల కార్డన్ సెర్చ్..టవర్ మూసివేత

ప్రపంచంలోనే అపురూప కట్టడం అయిన ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ కు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈఫిల్ టవర్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఫోన్ ద్వారా ఈఫిల్ టవర్ పై బాంబు దాడి చేస్తామని వచ్చిన బెదిరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు ఈఫిల్ టవర్ చుట్టూ ఉన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Wxozo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనావైరస్ రోజుల్లో బంధు మిత్రులను ఆదుకుంటున్న 'బ్యాంకర్ లేడీస్'

అమెరికా సహా చాలా ప్రాంతాల్లో మైనారిటీలు బ్యాకింగ్‌యేతర పొదుపు సంఘాలపై ఆధారపడుతుంటారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడంతో ఈ సంఘాల పాత్ర మరింత కీలకంగా మారుతోంది. అమెరికాకు వచ్చిన తొలి నాటి రోజులను గుర్తు చేసుకుంటూ హిల్డా రోబెల్స్ కంట తడిపెట్టుకున్నారు. ''ఒకానొక సమయంలో బాగా ఏడుపు వచ్చింది. వెనక్కి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mJ7R4B viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుశాంత్ స్ఫూర్తి: భార్యకు వెడ్డింగ్ గిఫ్ట్ - రూ.3వేలకే చంద్రుడిపై స్థలం కొన్న పాకిస్తానీ యువకుడు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి దారి తీసిన కారణాలు, వాటిపై కొనసాగుతోన్న రాజకీయ దుమారాన్ని పక్కనపెడితే.. నటనతోనే కాకుండా.. వ్యక్తిత్వం, అభిరుచుల పరంగానూ అతని నుంచి స్ఫూర్తి పొందినవాళ్లు, పొందుతున్నవాళ్ల జాబితా పెద్దదే. చిన్నప్పటి నుంచీ అంత‌రిక్ష విశేషాలు తెలుసుకోవ‌డం తను ఇష్టమని, సుశాంత్ చాలా సార్లు చెప్పాడు. అతని సోషల్ మీడియా అకౌంట్లలోనూ స్పేస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mOk73E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హాంకాంగ్‌ బాటలోనే సౌదీ- భారత్‌తో విమానాల రాకపోకలు బంద్- కరోనా కేసుల వల్లే...

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు విదేశీ ప్రభుత్వాలను సైతం భయపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్ధానంలో ఉన్న భారత్‌ నుంచి రాకపోకలు నియంత్రించేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. కరోనా ప్రభావం మొదలైన కొత్తలో విదేశాల నుంచి రాకపోకలను భారత్‌ రద్దు చేయగా.. ఇప్పుడు ఆయా దేశాలు భారత్‌ నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hTkyWL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లోకేష్ సీఎం కావాలని క్షుద్రపూజలు చేస్తే ప్రశ్నించారా ? డిక్లరేషన్ కోసం ఎందుకింత: లక్ష్మీ పార్వతి

ఏపీలో తిరుమల డిక్లరేషన్ రగడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. తిరుమల డిక్లరేషన్ విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తాజా ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ , భువనేశ్వరిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు .డిక్లరేషన్ పేరుతో అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, ప్రభుత్వంపై, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cooXzQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు: ఎన్ని దేశాలు, ఎంత ఖర్చంటే.? గణాంకాల్లో తేడాలు?

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక విదేశీ పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు, గొప్పతనం గురించి ఆయా దేశాలకు వివరించేవారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ఈ హామీలు నిలబెట్టుకుందా? బ్యాంకులో 15 లక్షలు వేశారా?: చిదంబరం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3019CR2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొడాలి నానీ దిష్టిబొమ్మ దగ్ధం ... నానీ హిందువైనా డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఫైర్

తిరుమల డిక్లరేషన్ వివాదంపై ఏపీలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి వారిని దర్శించుకోవాలని కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తిరుమల డిక్లరేషన్ వివాదంపై కొడాలి from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Wf1dU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

IPL 2020: ధోనీని విమర్శిస్తున్న వేళ... కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే..?

మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ధూం ధాం మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపాలైంది. అయితే ధోనీ ఉండి కూడా మ్యాచ్ గెలవకపోవడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఈ క్రమంలోనే ధోనీపై కొన్ని విమర్శలు వస్తున్న సమయంలో అతనికి అండగా నిలిచారు జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hqlful viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Reese Witherspoon Shares '90s Selfie With Paul Rudd And Of Course He Hasn't Aged

You cannot convince me he's 51 right now. from CinemaBlend Latest Content https://ift.tt/2G3FFbW via

Growing Cooperation With India Vital To Free, Open Indo-Pacific: US

Underlining that the scope of India and the United States partnership continues to expand, US State Department on Wednesday (local time) said that Washington's growing security and diplomatic... from NDTV News - Special https://ift.tt/2HhHH8L

Mi TV Master With 8K Resolution, 5G Support Launching September 28

Mi TV Master "Supreme Commemorative Edition" (translated) launch has been teased by Xiaomi for September 28 in China. The development was shared on Chinese micro blogging website, Weibo. While the... from NDTV News - Special https://ift.tt/33VVPwf

MI vs KKR: రోహిత్‌ 200 సిక్స్‌లు.. కమిన్స్ రివేంజ్.. మ్యాచ్ హైలెట్స్

Kolkta Knight Riders తొలి మ్యాచ్ విజయాల రికార్డుకు ముంబై ఇండియన్స్ బ్రేకులేసింది. రోహిత్ మెరుపులతో నైట్‌రైడర్స్‌పై ముంబై అలవోక విజయం సాధించింది. from Samayam Telugu https://ift.tt/2RTtpgF

క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. బిల్లు కట్టక్కర్లేదు.. ఈ బ్యాంక్ కస్టమర్లకే ఛాన్స్!

మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తన కస్టమర్ల కోసం లోన్ మారటోరియం సదుపాయం కల్పిస్తోంది. క్రెడిట్ కార్డులకు కూడా ఇది వర్తిస్తుంది. from Samayam Telugu https://ift.tt/32YyESs

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. రూ.1,600 పడిపోయిన వెండి!

Gold Rate Today | బంగారం ధర దిగొచ్చింది. భారీగా పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. బంగారం ధర నేలచూపు చూస్తోంటే.. వెండి కూడా భారీగానే పడిపోయింది. గ్లోబల్ మార్కెట‌్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. from Samayam Telugu https://ift.tt/3hVdzN1

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి: అచ్చెన్నకు బదులు అనూహ్యంగా తెరపైకి ఆయన పేరు, తెలుగు యువతకు ఊహించని వ్యక్తి!

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు దాదాపు ఖాయమైందని.. ఈ నెల 27న అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతలోనే అధ్యక్ష పదవి రేసులో మరొకరి పేరు తెరపైకి వచ్చింది. from Samayam Telugu https://ift.tt/3055vTT

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వైసీపీ ఎమ్మెల్యే షాక్.. సీఐడీ నోటీసులు

ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను హఫీజ్ ఖాన్ సీరియస్‌గా తీసుకున్నారు. అఖిలప్రియకు సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు.. ఆమెను గురువారం విచారణకు పిలిచారు. from Samayam Telugu https://ift.tt/3hZd2dd

Antarctica To Lift Seas By Metres Per Degree Of Warming, Study Finds

Raising Earth's average surface temperature another degree Celsius will lock in 2.5 metres of sea level rise from Antarctica alone and an extra three degrees see the frozen continent lift oceans 6.5... from NDTV News - Special https://ift.tt/3cq6X8h via

Mi TV Master With 8K Resolution, 5G Support Launching September 28

Mi TV Master "Supreme Commemorative Edition" (translated) launch has been teased by Xiaomi for September 28 in China. The development was shared on Chinese micro blogging website, Weibo. While the... from NDTV News - Special https://ift.tt/33VVPwf via

Follow live: Lightning look to build momentum in Game 3 vs. Stars

null from www.espn.com - TOP https://ift.tt/3mKrNUJ via

How Disney Parks May Have Actually Kept Us From Getting National Treasure 3 With Nicolas Cage

Another clue... and another clue! from CinemaBlend Latest Content https://ift.tt/3coR9mc via

Disney's World Of Avatar Was Almost Something Wilder And Totally Different

We might have never seen some of Disney's Animal Kingdom's greatest attractions if the original plan had happened. from CinemaBlend Latest Content https://ift.tt/32YnzRm via

Antarctica To Lift Seas By Metres Per Degree Of Warming, Study Finds

Raising Earth's average surface temperature another degree Celsius will lock in 2.5 metres of sea level rise from Antarctica alone and an extra three degrees see the frozen continent lift oceans 6.5... from NDTV News - Special https://ift.tt/3cq6X8h

CCTV Cameras Installed By Delhi Police "Abysmally Low": Auditor's Report

The percentage of satisfactorily functioning CCTV cameras out of a total 3,870 installed in the national capital by the Delhi police is "abysmally low", said the Comptroller and Auditor General (CAG)... from NDTV News - Special https://ift.tt/3hUMPfH

Indian-Americans Have Powered Economic Growth Of US: Joe Biden

Indian Americans, with their hard work and entrepreneurship, have powered the economic growth of the United States and helped forge cultural dynamism in the country, Democratic presidential candidate... from NDTV News - Special https://ift.tt/2RWuBjf

24-Year-Old Woman Starts Home Delivery Of Gift Hampers In Kashmir Valley

A 24-year-old woman has become a successful entrepreneur after starting a business of home delivery of gift hampers in Kashmir. from NDTV News - Special https://ift.tt/2FXib8m

డ్రోన్లతో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా.. సరిహద్దుల్లో పాక్ పన్నాగం

Image
సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్‌ పన్నాగాలు కొనసాతున్నాయి. రాత్రివేళ నియంత్రణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్న పాక్ డ్రోన్లు, ఉగ్రవాదుల కోసం ఆయుధాలను జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. తాజాగా, అఖ్నూర్‌లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌ గుర్తించినట్టు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు సెప్టెంబరు 20న రాత్రివేళ ఓ గ్రామంలో ఆయుధాలు జారవిడుస్తున్నట్టుగా అందిన నిర్ధిష్ట సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాద్‌ సొహాల్‌ గ్రామం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌, మూడు ఏకే మ్యాగజైన్లు, 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జమ్మూకు 35 కిలోమీటర్ల దూరంలోని అఖ్నూర్ సరిహద్దు నివాల్ ఖండ్ వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఆయుధాలను కశ్మీర్‌‌లోని ఉగ్రవాదులకు అందిస్తున్నట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దీని వెనుక జైషే మొహమూద్‌ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు సీనియర్‌ అధికారి శ్రీధర్‌ పాటిల్‌ తెలిపారు. ఇటీవల సాంబ, హిరాన్‌నగర్, కథువా సర...

కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. నేడు ఆ ఏడు రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం

Image
మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం మరోసారి వీడియో సమావేశం నిర్వహించనున్నారు. కేసులు అధికంగా నమోదవుతోన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌‌ సీఎంలకు వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో 65.5% కేసులు, యాక్టివ్ కేసుల్లో 63 శాతం, కోవిడ్-19 మరణాల్లో 77 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కావాలని నిర్ణయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో సమావేశంలో ఆయా రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులు కూడా పాల్గొంటారు. పంజాబ్, ఢిల్లీ సహా మరో ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో కోవిడ్-19 మరణాల రేటు కనీసం 2 శాతంగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు జాతీయ సగటు 8.52 శాతాన్ని మించి ఉంది. ‘వైరస్ కట్టడికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం ముందుకెళ్తోంది. ఆరోగ్య, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తోంది. ఎయి...

డీఆర్డీఓ మరో ఘనత.. ‘అభ్యాస్’ క్షిపణి ప్రయోగ వాహన పరీక్ష విజయవంతం

Image
క్షిపణి పరీక్షల్లో ఉపయోగపడే ‘అభ్యాస్‌’ గగనతల వాహనాలను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా బాలాసోర్‌లోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాలను మంగళవారం నిర్వహించింది. ‘హైస్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)గా పిలిచే ఈ వాహనాలను డీఆర్డీఓకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) అభివృద్ధి చేసింది. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో.. వాటిని ప్రయోగించడానికి అభ్యాస్‌ను ఉపయోగిస్తారు. తాజా ప్రయోగంలో రెండు గగనతల వాహనాలను పరీక్షించిన డీఆర్డీఓ.. వీటిని స్వయప్రతిపత్తితో ప్రయాణించేలా తీర్చిదిద్దింది. ల్యాప్‌టాప్‌ ఆధారిత భూ నియంత్రణ కేంద్రం ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. తాజా ప్రయోగాన్ని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్‌ వ్యవస్థలు నిశితంగా పరిశీలించాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైనట్టు వెల్లడించారు. ‘అభ్యాస్‌’ గగనతల వాహనాలు.. నిర్దేశిత లక్ష్యంలో 5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరి, 0.5 మ్యాక్‌ వేగాన్ని సాధించాయని తెలిపారు. గాల్లో 30 నిమిషాల పాటు ప్రయాణించిన ఈ వాహనాలు.. సంక్లిష్ట మలుపులు తిరిగే సామర్థ్యాన్ని ప...

Follow live: Nuggets look to rebound from 0-2 start vs. Lakers

null from www.espn.com - TOP https://ift.tt/3hP7guw via

Giants adding RB Freeman on 1-year, $3M deal

The Giants are signing former Pro Bowler Devonta Freeman after losing Saquon Barkley for the season, with the expectation he could play as soon as Sunday. from www.espn.com - TOP https://ift.tt/3hUJvkP via

Baylor AD 'disappointed' in Holgorsen's 'chirping'

Baylor AD Mack Rhoades on Tuesday took exception to the tone of recent comments by Houston coach Dana Holgorsen in the aftermath of the two teams' Sept. 19 postponed game. from www.espn.com - TOP https://ift.tt/33PnJtL via

జగన్ ఢిల్లీ టూర్‌పై భిన్న వాదనలు.. సీఎంపై షా ఆగ్రహం నిజమేనా!

Image
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మంగళవారం హడావిడిగా సీఎం హస్తినకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు దేశ రాజధానికి చేరుకున్న జగన్‌.. 6.40 గంటలకు అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాలపాటు అక్కడే ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, రావాల్సిన నిధులు, మూడు రాజధానులు, రాజధాని భూములు, ఏపీ ఫైబర్‌ నెట్‌, కోర్టు కేసులు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచార.. వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం సీఎం జగన్ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ కానున్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే ఉదయం 10.30కు మరోసారి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం జగన్‌ను ఢిల్లీకి పిలిచిందని.. అందుకే ఆయన హుటా హుటిన వెళ్లారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ వర్గం మీడియా చెబుతోంది. కోర్టులు, జడ్జిలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలపై షా అసంతృప్తి...

నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు

Image
ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ–2020పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి అన్నారు. డీఎస్సీ కంటే ముందు టెట్‌ను నిర్వహిస్తామన్నారు. 2018 డీఎస్సీకి సంబంధించిన కోర్టులో ఉన్న సమస్యల్ని పరిష్కరించాక త్వరగా ఆ పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని.. అవన్నీ పూర్తయ్యాక టెట్, డీఎస్సీ–2020 నిర్వహణకు చర్యలు చేపడతామన్నారు. టెట్‌ విధివిధానాలు, సిలబస్‌ను సిద్ధం చేశామని.. నూతన విద్యావిధానానికి, మారుతున్న పాఠశాల సిలబస్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెట్‌ సిలబస్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే న్యాయ వివాదాలతో నిలిచిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి షెడ్యూల్‌ ప్రకటించారు. ఇంకా 1,321 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయాల్సి ఉంది. బుధవారం ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్‌ నెంబర్లకు మెసేజ్ పంపిస్తారు.. తర్వాత తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒ...

కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. నేడు ఆ ఏడు రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం

Image
మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం మరోసారి వీడియో సమావేశం నిర్వహించనున్నారు. కేసులు అధికంగా నమోదవుతోన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌‌ సీఎంలకు వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో 65.5% కేసులు, యాక్టివ్ కేసుల్లో 63 శాతం, కోవిడ్-19 మరణాల్లో 77 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కావాలని నిర్ణయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో సమావేశంలో ఆయా రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులు కూడా పాల్గొంటారు. పంజాబ్, ఢిల్లీ సహా మరో ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో కోవిడ్-19 మరణాల రేటు కనీసం 2 శాతంగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు జాతీయ సగటు 8.52 శాతాన్ని మించి ఉంది. ‘వైరస్ కట్టడికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం ముందుకెళ్తోంది. ఆరోగ్య, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తోంది. ఎయి...

డీఆర్డీఓ మరో ఘనత.. ‘అభ్యాస్’ క్షిపణి ప్రయోగ వాహన పరీక్ష విజయవంతం

Image
క్షిపణి పరీక్షల్లో ఉపయోగపడే ‘అభ్యాస్‌’ గగనతల వాహనాలను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా బాలాసోర్‌లోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాలను మంగళవారం నిర్వహించింది. ‘హైస్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)గా పిలిచే ఈ వాహనాలను డీఆర్డీఓకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) అభివృద్ధి చేసింది. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో.. వాటిని ప్రయోగించడానికి అభ్యాస్‌ను ఉపయోగిస్తారు. తాజా ప్రయోగంలో రెండు గగనతల వాహనాలను పరీక్షించిన డీఆర్డీఓ.. వీటిని స్వయప్రతిపత్తితో ప్రయాణించేలా తీర్చిదిద్దింది. ల్యాప్‌టాప్‌ ఆధారిత భూ నియంత్రణ కేంద్రం ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. తాజా ప్రయోగాన్ని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్‌ వ్యవస్థలు నిశితంగా పరిశీలించాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైనట్టు వెల్లడించారు. ‘అభ్యాస్‌’ గగనతల వాహనాలు.. నిర్దేశిత లక్ష్యంలో 5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరి, 0.5 మ్యాక్‌ వేగాన్ని సాధించాయని తెలిపారు. గాల్లో 30 నిమిషాల పాటు ప్రయాణించిన ఈ వాహనాలు.. సంక్లిష్ట మలుపులు తిరిగే సామర్థ్యాన్ని ప...

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. రూ.వేలల్లో పతనమైన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే!

Image
పసిడి మళ్లీ తగ్గింది. బంగారం ధర వెలవెలబోయింది. బంగారం మరోసారి పడిపోయింది. ఈరోజు కూడా పసిడి ధర దిగొచ్చింది. దీంతో బంగారం ధర వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నట్లు అయ్యింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశంమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.590 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,230కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.540 తగ్గింది. దీంతో ధర రూ.48,800కు దిగొచ్చింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.6400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.60,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర క్షీణించింది...