Posts

Showing posts from July, 2020

కరోనా ఎఫెక్ట్: నిషేధం పొడిగింపు, అంతర్జాతీయ విమానాలు మరో నెలపాటు ఎగరవు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా రద్దయిన అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో మొదలయ్యేట్లు కనిపించడం లేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగం నియంత్రణ సంస్థ(డీజీసీఏ) మరో నెలపాటు పొడిగించింది. విదేశీ ప్రయాణాలపై జులై 31 వరకు ఉన్న నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. కేవలం ప్రయాణికుల విమానాలకు మాత్రమే from Oneindia.in - thatsTelugu https://ift.tt/33cK6uh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మక్కాలో నమ్మశక్యంకాని దృశ్యాలు: గొడుగులు, భౌతిక దూరం పాటిస్తూ యాత్రికులు

రియాద్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక కార్యక్రమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అనేక పండగలు, శుభ, ఇతర కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకునేలా, లేదా పరిమితంగా చేసుకునేలా చేసింది. ఇక ఈ ఏడాది మక్కా దర్శనంపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/33e4H1i viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని కథ ముగియలేదు: జగన్‌కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథం

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో అమరావతి కేవలం శాసన రాజధానిగా, కొత్త ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలులో ఏర్పాటయ్యేందుకు రూట్ క్లియరైంది. అయితే, ఈ అంశంపై ఏ ఇద్దరు నేతలూ ఒకలా స్పందించడం లేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/310rQSi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయండి.. మద్రాస్ హైకోర్టులో సంచలన పిటిషన్...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి,నటి తమన్నాలను అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్(జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్‌ను నిషేధించాలని... వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని కోరారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gfFEi8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్ సహా ఆ నగరాల్లో ఆందోళనకర పరిస్థితి: కోలుకుంటున్నామంటూ కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పలువురు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల్లో 0.28శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు. ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ImwqE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు... అమరావతి స్వప్నం సర్వనాశనం : చంద్రబాబు

సీఆర్డీఏ రద్దు,పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం పలికిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆకాంక్ష నెరవేరిందని వైసీపీ దీన్ని సెలబ్రేట్ చేస్తుండగా... టీడీపీ మాత్రం దీన్ని దుర్మార్గ చర్యగా అభివర్ణిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీన్ని రాజ్యాంగ వ్యతిరేక,పునర్విభజన చట్ట వ్యతిరేక చర్యగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DkMzrN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చట్టసభలకు గౌరవం, ప్రాధాన్యత లేకుండా పోయింది అందుకే రాజీనామా: బీటెక్ రవి

అమరావతి: మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఓ వైపు సంబురాలు మిన్నంటుతుండగా మరో వైపు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ పలువురు నిపుణులతో చర్చించి ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే విశాఖలో కర్నూలులో సంబురాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3figf62 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: తాగిబొట్టు కదువ పెట్టిన భార్య, టీవీ కొని ఏం చేసిందంటే, తల్లిప్రేమ అంటే ఇదే, పిల్లలు!

బెంగళూరు/ గదగ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో సామాన్య ప్రజలు, కూలీ కార్మికులు, వలస కూలీల బతుకులు తల్లకిందులైనాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టాలతో పాటు పేద ప్రజల పిల్లలకు ఇప్పుడు ఆన్ లైన్ పాఠాల కష్టాలు మొదలైనాయి. శ్రీమంతుల పిల్లలు దర్జాగా ఇళ్లలో ఖరీదైన టీవీలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/310k62G viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

3 కిలోల బంగారం తరలిస్తున్న 11 మంది అరెస్ట్: వందేభారత్ విమానాల్లో వచ్చి..

హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న 11 మందిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానంలో 11 మంది ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్యాంట్ల లోపలివైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో బంగారం దాచుకుని తెస్తున్నట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/317rbyq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జాతీయ విద్యా విధానంపై ఆర్ఎస్ఎస్ ముద్ర - 60 శాతం సూచనలు సంఘ్ సంస్థలవే

దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు చేసేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. విద్యార్థులు సమగ్రంగా వికాసం చెందేలా భారతీయ విలువలకు పెద్దపీట వేస్తూ కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నూతన విద్యా విధానం-2020కు సంబంధించి వెలువడిన డ్రాఫ్టును అందరికంటే ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), దాని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XeDnwg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 42 మందికి కరోనా పాజిటివ్: తప్పుడు అడ్రస్ ఇచ్చి పరారీలో, ఆందోళనలో ప్రజలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39N7lg2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం : కరోనాను జయించినా.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య...

విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినప్పటికీ... ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hT5uJb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కల్తీ మద్యానికి 21 మంది బలి... పిట్టల్లా రాలిపోతున్న జనం... విచారణకు ఆదేశించిన సీఎం...

పంజాబ్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించిన 21 మంది మృతి చెందారు. అమృత్‌సర్,బతాలా,తర్న్ తరన్ జిల్లాల్లో బుధవారం రాత్రి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కల్తీ మద్యం మరణాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై విచారణకు ఆదేశించారు. కల్తీ మద్యం సేవించి జనం పిట్టల్లా రాలుతుండటంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. కల్తీ మద్యం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xe0y9M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

42 మందికి కరోనా పాజిటివ్: తప్పుడు అడ్రస్ ఇచ్చి పరారీలో, ఆందోళనలో ప్రజలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఆస్పత్రుల నుంచి కరోనా రోగులు పారిపోతుండటం ఆందోళనకరంగా అంశంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 42 మంది కరోనా రోగులు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టారు. యూఏఈలో గర్భిణీ ప్రియాంకకు కరోనా: తల్లీ, బిడ్డను కాపాడిన తుంబే ఆస్పత్రి, అన్నీతామై.. ఘాజీపూర్‌లో కొందరు వ్యక్తులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ghcejz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గవర్నర్ నిర్ణయంపై భగ్గుమన్న అమరావతి- పలుచోట్ల రైతుల ఆందోళనలు..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంపై అమరావతి భగ్గుమంది. గవర్నర్ ప్రకటన రాగానే రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. సీఎం జగన్ తో పాటు గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రాజధాని తరలింపును అడ్డుకుని తీరుతామని నినాదాలు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39K07cH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంటగలిసిన మానవత్వం:మరుభూమే వారికి క్వారంటైన్ సెంటర్

ఖానాపూర్ : కరోనావైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది కరోనావైరస్ బారిన పడగా చాలామందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ కష్టసమయాల్లో మానవత్వం కూడా మంటగలుస్తోంది. ఇప్పటికే కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు ఎలా చేశారో వార్తల్లో చూస్తున్నాం వింటున్నాం. ఈ మహమ్మారి దెబ్బకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/318ZO7n viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: ఫేమస్ ప్రవేట్ ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు, ఐటీ సిటీలో ప్రజలతో గేమ్స్, దూల తీరింది!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటి బెంగళూరు విలవిలలాడుతోంది. ఇప్పటికే బెంగళూరు సిటీలో 53, 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి చికిత్స చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హామీ ఇచ్చినా ఆ నియమాలు తుంగలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PcPyFn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ లేటుగానైనా..: నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై రఘురామ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ ప్రభుత్వంపై కీలక విమర్శలు చేశారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించడంపైనా ఆయన స్పందించారు. రమేష్ కుమార్ నియామకం శుభపరిణామమని అన్నారు. ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PehWH8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇక జెట్ స్పీడ్: పాలనా రాజధానిగా: అదొక్కటే ఆలస్యం: ఆ ముహూర్తమే ఖాయం: త్వరలో అధికారికంగా

విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. శాసనపరంగా తలెత్తిన అవాంతరాలన్నీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ఒక్క సంతకం, వేసిన ఒక్క ముద్రతో పటాపంచలు అయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర రాజకీయాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ecLzq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...

ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలితో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు. బిల్లులపై కేంద్రంతో పాటు న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేసినట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECSTeY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: కరోనా పుణ్యామా అంటూ విదేశాల్లో ఉద్యోగం ఊడింది, భార్యకు మండింది, పిల్లలను చంపి!

తంజావూరు/ చెన్నై: విదేశాల్లో మంచి జీతం సంపాధిస్తున్న సమయంలో అతని భార్య చాలా హ్యాపీగా ఉండేది. భర్త సొంతఊరికి వచ్చిన సమయంలో అతనితో పాటు పిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేది. అయితే కరోనా పుణ్యమా అంటూ విదేశాల్లో ఉద్యోగం ఊడిపోవడంతో స్వదేశానికి వచ్చిన భర్త కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. కాంట్రాక్టర్ గా అంతంతమాత్రం డబ్బులు సంపాధిస్తున్న భర్తను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D4HkNa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ- కఠిన చర్యలకు విద్యా కమిషన్ ఆదేశాలు..

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల తీరుపై పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్ధల దోపిడీతో పాటు టీచర్ల తొలగింపు, వారికి వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలను సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే విద్యార్ధుల నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hSol7d viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Dave Bautista Says He Tried To Play DC's Bane, But How?

I would like to have seen this. from CinemaBlend Latest Content https://ift.tt/2EBhyQZ via

తిరుమలలో శ్రీవారి దర్శనాలు... టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన...

కరోనా ప్రభావం తగ్గేవరకూ తిరుమలలో దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. టికెట్లు తీసుకున్న భక్తుల గోత్రనామాలతో తిరుమలలో కల్యాణోత్సవం జరుపుతామన్నారు. అలాగే పోస్టు ద్వారా కల్యాణోత్సవ అక్షతలు,వస్త్రాలు పంపుతామన్నారు. తిరుమలలో కరోనా బారినపడిన అర్చకులు,సిబ్బంది కోలుకున్నారని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5qaQi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Honeytrap: నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు పొడువు ఆంటీలు, మీడియా ముసుగులో డీల్!

బెంగళూరు/ బెళగావి: కావలసినంత కండ, కలర్, నాజూకు నడుము, లావు, పొడువు ఇలా వయ్యారంగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని మూడు వీడియో కెమెరాలు చేతిలో పట్టుకుని మేము మీడియా అంటూ బాగా డబ్బు ఉన్న వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. లాక్ డౌన్ లో శ్రీమంతులు ఖాళీగా ఉన్నారని, వారి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XbTXNa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అశోక్ గెహ్లాట్ సర్కారుకు మరో షాక్: ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు మరో షాక్ తగిలింది. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేలకు రాజస్థాన్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనాపై చర్చిస్తాం: గవర్నర్‌కు లేఖలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్విస్ట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jOI6OO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హెర్డ్ ఇమ్యూనిటీతో కరోనా కట్టడి అసాధ్యం - మరణాలు పెరుగుతాయి - వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న కేంద్రం

‘‘కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేసేవి రెండే మార్గాలు. ఒకటి వ్యాక్సిన్‌. రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ). 138 కోట్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వైరస్ కట్టడి అసాధ్యం. అది ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంతోపాటు అధిక సంఖ్యలో మరణాలకు దారితీస్తుంది. కాబట్టి హెర్డ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33bvxaj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంగారకుడిపైకి పెర్సివరెన్స్ రోవర్ పంపిన నాసా: కీలక పరిశోధనలు

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు నాసా పర్సివరెన్స్ రోవర్‌ను రోదసికి పంపింది. ఈ రోవర్ అంతరిక్షంలో ఏడు నెలలు ప్రయాణించి అంగారక గ్రహంపై దిగనుంది. ఆ గ్రహంపై ‘మార్స్ సంవత్సరం' పాటు జీవజాలంపై పరిశోధన చేయనుంది. ఇందు కోసం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hPBD4n viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

NIRDPRలో ఉద్యోగాలు.. మొత్తం 510 పోస్టులు అప్లయ్ చేయండి

నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతి రాజ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్ ఫెలో, రీసోర్స్ పర్సన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 ఆగష్టు 2020 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jU86IK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ ఆ ఆదేశాలిచ్చిన రోజే... 5గంటలు తల్లడిల్లి.. బెడ్ దొరక్క ప్రాణాలు విడిచిన కోవిడ్ బాధితురాలు...

పేషెంట్ ఆస్పత్రికి వచ్చిన 30 నిమిషాల్లో అడ్మిషన్ జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం(జూలై 29) అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఈ ఆదేశాలిచ్చిన రోజే ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రిలో బెడ్ దొరక్క కన్నుమూసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5గంటల పాటు వేచి చూసినా ఆస్పత్రిలో ఆమెకు బెడ్ దొరక్కలేదు. చివరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8d6vh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..

అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్లకు, కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6.7లక్షలకు పెరిగింది. ఇండియాలో కొత్త కేసులు రోజుకో రికార్డును అధిగమిస్తూ ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్ల సంఖ్య 16లక్షలకు చేరువైంది. ఈ దశలో కొవిడ్- 19 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jXRjnZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీ సంఖ్యలో పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాస్ట్రాలో జాబితాలో ఏపీ మూడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వార్డులో నకిలీ డాక్టర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X5ZVzh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు- కేంద్రానికి జగన్ మరో లేఖ....

ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగింపు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే జూన్ 30న నీలం పదవీకాలం ముగియగా.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆమెను పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సెప్టెంబర్ 30 వరకూ నీలం పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పుడు మరోసారి మరో మూడు నెలల పాటు పొడిగింపు ఇవ్వాలని సీఎం from Oneindia.in - thatsTelugu https://ift.tt/338fryf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోర్న్ సైట్లలో స్టూడెంట్స్,లెక్చరర్స్ ఫోటోలు... బెంగళూరును కుదిపేస్తున్న షాకింగ్ ఘటన..

బెంగళూరుకు చెందిన పలువురు కాలేజీ విద్యార్థినుల ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం(జూలై 30) అరెస్ట్ చేశారు. విద్యార్థినుల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలను డౌన్ లోడ్ చేసి పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసినట్లుగా గుర్తించారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ ఫోటోలను పోర్న్ సైట్ల నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hQdURx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్..దాని కోసమేనంటూ..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరుకు రూ.8.36 తగ్గిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన కేజ్రీవాల్... డీజిల్‌పై వ్యాట్ 30శాతం నుంచి 16.75శాతం వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో లీటరుకు రూ.82గా ఉన్న డీజిల్ ధర రూ.73.64కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/310Xqzt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తమిళనాడు సీఎం కీలక నిర్ణయం: మరో నెలపాటు లాక్‌డౌన్ పొడిగింపు

చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో శుక్రవారంతో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర భేటీ అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hLCNOc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ - జగన్ కు కేంద్రం షాక్: జలవివాదాలపై అనూహ్య నిర్ణయం - నాలుగేళ్ల తర్వాత 5న అపెక్స్ భేటీ

తెలుగురాష్ట్రలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు ముదిరిన నేపథ్యంలో పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పాత వివాదాలకుతోడు తాజాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ అంశాలు జత కావడం రెండు రాష్ట్రాల జల సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఏపీ, తెలంగాణ పోటాపోటీగా కృష్ణా, గోదావరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzUkLb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నో బెయిల్: పిటిషన్ తిరస్కరించిన కృష్ణా జిల్లా కోర్టు, రాజమండ్రి జైలులోనే

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెలలో మోకా భాస్కర్ రావు హత్య జరగగా.. రవీంద్ర ప్రమేయంతో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హత్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/3giRMyY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ: బకాయిల చెల్లింపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టేట్‌లోని అకామిడేషన్ 35ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలను ఆమె చెల్లించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రక్షణ లేని వ్యక్తులకు ప్రభుత్వ భవనాల్లో ఉండే from Oneindia.in - thatsTelugu https://ift.tt/312IgJR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆగష్టు 5న చారిత్రక ఘట్టానికి వేదిక కానున్న టైమ్‌స్క్వేర్..ఏంటో తెలుసా..?

న్యూయార్క్ : ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో భూమి పూజ సమయంలో శ్రీరాముడి 3డీ ఫోటోలను భారీ హోర్డింగ్‌లపై ప్రదర్శించనున్నారు. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అమెరికన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hPkyHH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CET exams: పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ విద్యార్థులు, ఫుల్ హ్యాపీ, నో కాంప్రమైజ్, ఆంధ్రా, తెలంగాణ!

బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధిని లెక్క చెయ్యకుండా వేలాది మంది విద్యార్థలు సీఇటీ పరీక్షలకు హాజరయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు సైతం సీఇటీ పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కరోనా పాజిటివ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EAmsOf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్‌పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్

మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగా సింహాచల అప్పన్న ఆలయానికి కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్'పథకంలో చోటు దక్కడంతో వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారని సంచయిత ప్రశ్నించగా.. అశోక గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DhlWE8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కారు పెన్షన్ల పెంపు ఎప్పుడో - రెండో ఏడాదిలో నెరవేరని హామీ- మిగతావన్నీ చకచకా..

ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి రాగానే నవరత్నాల అమల్లో భాగంగా ఆసరా పింఛన్లను 2 వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. దీనిపై అప్పట్లో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వైసీపీ మాత్రం మూడు వేల రూపాయలు ఇస్తుందన్న భరోసాతో జనం ఓట్లేశారు. అధికారంలోకి రాగానే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XcUgax viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం

''నాకు తెలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతోంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో వేల్స్ అనే ప్రాంతముంది. గ్రేట్ బ్రిటన్ అధికారిక భాష ఇంగ్లీషే అయినప్పటికీ, వేల్స్ ప్రాంతంలో మాతృభాష అయిన 'వేల్ష్' అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 20 from Oneindia.in - thatsTelugu https://ift.tt/334We0y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fan-Made Marvel Illuminati Poster Brings John Krasinski And James McAvoy To The MCU

This looks pretty cool! from CinemaBlend Latest Content https://ift.tt/3ffCCcn via

August 5 "Deliberately" Chosen For Ayodhya Event: CPI(M)

The CPI(M) on Thursday alleged that the government has "deliberately" chosen August 5 as the date of the bhoomi pujan ceremony for the Ram temple at Ayodhya as the "demolition" of Jammu and Kashmir... from NDTV News - Special https://ift.tt/3hWpfPZ

నేటి నుంచే అందుబాటులోకి హైదరాబాద్ హెటిరో ‘ఫావివిర్’ ఔషధం

న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. రెమిడెసివిర్‌కు జనరిక్ రూపమైన ఫావిపిరావిర్‌ను కరోనావైరస్ వ్యాధి ప్రాథమిక, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు వాడతారు. ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gbDpwp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సంచైతకు తొలి విజయం- కేంద్రం ప్రశంసలు...ప్రసాద్ పథకానికి ఎంపికైన సింహాచలం ఆలయం..

సంచలన రీతిలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు విశాఖలోని సింహాచలం ఆలయ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన పూసపాటి వంశ వారసురాలు సంచైత గజపతిరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా సింహాచలం ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న కృషికి తొలి ఫలితం లభించింది. ఇన్నాళ్లూ తనను విమర్శించిన వారికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/333t2ac viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అనూహ్య ఘటన.. ఆటో ఎక్కి హైడ్రామా... పోలీసులకే గన్ ఎక్కుపెట్టి...

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూలై 29) పట్టపగలు ఓ హైడ్రామా చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన ఓ యువకుడు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి డ్రైవర్‌ను బెదిరించి రూ.85 దోచుకున్నాడు. తాను ఎక్కడైతే ఆటో ఎక్కానో తిరిగి అక్కడే దింపాలని బెదిరించాడు. ఆటో అక్కడికి చేరుకునేసరికి... అక్కడే పోలీసులు ఉండటంతో డ్రైవర్ వాళ్లను అప్రమత్తం చేశాడు. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dfy7S0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్మీలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ చదివారా..పోనీ ఫైనలియర్‌లో ఉన్నారా అప్లయ్ చేయండి..!

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కింద షార్ట్‌లిస్టు అయ్యే అభ్యర్థులు ఇండియన్ మిలటరీ అకాడెమీ డెహ్రాడూన్‌లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 28 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరితేదీ 26 ఆగష్టు 2020. ఈ కోర్సుకు కేవలం మగవారు మాత్రమే అర్హులు.దరఖాస్తు చేసుకోవాల్సిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNRKiV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/310R6rp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భార్య చనిపోవడంతో కూతురుతోనే... నాలుగు నెలల గర్భం- విశాఖలో కీచక తండ్రిపై దిశ కేసు..

ఏపీలో నిర్భయ, దిశ చట్టం అమల్లో ఉన్నా మహిళలు, చిన్నపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. కఠిన చట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా వీటికి కీచకులు ఏ మాత్రం భయపడటం లేదు. వావీ వరుసలు మర్చిపోయి మరీ కుటుంబ సభ్యులపైనే ఆగడాలకు దిగుతున్నారు. ఇదే కోవలో విశాఖలో చోటు చేసుకున్న ఓ ఉదంతం స్ధానిక పోలీసులను నిర్గాంత పరిచింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ewr2Nt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడీపై విమర్శలు ఆపండి, కాంగ్రెస్ కోసం ముందడుగు వేయండి: రాహుల్‌కు శరద్ పవార్

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రంపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలంటించడంతోపాటు కీలక సూచనలు చేశారు. ప్రధాని మోడీ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికి వందశాతం చూస్తున్నారని రాహుల్ ట్వీట్ చేయడంపై పవార్ స్పందించారు. మోడీ విజయాలు Vs రాహుల్ విజయాలు: కాంగ్రెస్‌కు అదే స్టైల్లో బీజేపీ కౌంటర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRiWPG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారీ సంస్కరణ... దేశంలో 'విద్య' రూపు రేఖలు మార్పు... కొత్త పాలసీలో హైలైట్స్ ఇవే...

ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఆమోదించింది. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్,రమేష్ పోఖ్రియల్ ఈ విషయాలను వెల్లడించారు. ఇకపై అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రెగ్యులేటరీ ఉంటుందని స్పష్టం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P51Yz7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయోధ్య భూమిపూజ: ఓవైసీపై సంజయ్ ఫైర్ - ప్రధాని హోదాలోనే - అలాగైతే మందిరం కూల్చిందెవరు?

అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముహుర్తం దగ్గర పడుతున్న వేళ.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉత్తప్రదేశ్ లోని అయోధ్య నగరంలో రామజన్మభూమిగా భావిస్తోన్న ప్రదేశంలో రూ.500 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 5న ఉదయం 11:30కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BG5oW3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యాయామం, ఆరోగ్య సూత్రాలతో కరోనాను జయించొచ్చు: మేయర్ బొంతు రామ్మోహన్

కరోనా వైరస్ పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్. వైద్యుల సలహాలను పాటించి.. కరోనాను జయించొచ్చు అని తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఇంట్లోనే ఉండి వ్యాయామం చేస్తున్నానని వివరించారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని తెలిపారు. వాస్తవానికి ఆయనకు వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది. అతని from Oneindia.in - thatsTelugu https://ift.tt/332bds5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలు

లక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలతోపాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/335QPX9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CM effect: మంత్రికి, ఆయన భార్యకు పాజిటివ్, ఆరోజే చెప్పిన సీఎం, మంత్రులు క్యూ, దేవుడా నువ్వే!

భోపాల్/ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో మరో మంత్రికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో సాటి మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు హడలిపోయి వైద్యపరీక్షల కోసం క్యూ కడుతున్నారు. సీఎంకు కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/33cFIvg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Rafale Fighter jets:అంబాలా ఎయిర్‌బేస్‌లో వాటర్ సెల్యూట్, మోడీ ,రాజ్‌నాథ్ అభినందనలు

అంబాలా: ఫ్రాన్స్ నుంచి దాదాపు 7వేల కిలోమీటర్ల మేరా ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాయి. అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్న యుద్ధ విమానాలకు ముందుగా వాటర్ సెల్యూట్ దక్కింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39C6yhL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలో గంటా రాక - విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు ? ఎవరెవరికి చెక్ పడుతుందంటే...

విశాఖపట్నం : కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నా టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గంటా రాకతో విశాఖ వైసీపీ రాజకీయాల్లో వచ్చే మార్పులేమిటి ? నగరంలో వైసీపీకి ఉన్న నాయకత్వ లేమిని ఆయన తీర్చబోతున్నారా ? గంటా ఎంట్రీతో వైసీపీలో ఎవరెవరికి చెక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3375RLZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్జీవీకి సీఈసీ షాక్: ‘పవర్ స్టార్’ పోస్టర్లకు నో పర్మిషన్, రూ.88 వేల ఫైన్

రాం గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీ ఎలా హిట్ అవుతుందో.. వివాదాలు కూడా అలానే ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్జీబీ వరల్డ్ థియేటర్‌లో వర్మ మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో పవర్ స్టార్ పోస్టర్ విచ్చలవిడిగా అంటించారు. దీనిపై ఒకరు ఫిర్యాదు చేయగా.. నిన్న జీహెచ్ఎంసీ రూ.4 వేల జరిమానా కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VY15f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాఫెల్ ల్యాండింగ్ వేళ: వి మిస్ యూ: మనోహర్ పారికర్‌ను స్మరిస్తోన్న దేశం: సర్జికల్ స్ట్రైక్‌-1

న్యూఢిల్లీ: మనోహర్ పారికర్.. ప్రస్తుతం దేశ ప్రజలు ఆయన పేరును స్మరించుకుంటున్నారు. భారత వైమానిక దళం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపుదిద్దుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయిన వేళ.. ఆయనను గుర్తు చేస్తున్నారు. వి మిస్ యు సర్ అంటూ నివాళి అర్పిస్తున్నారు. కారణం.. రాఫెల్ యుద్ధ విమానాలను భారత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hLUhdn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులకు సర్కార్ ఫైనల్ వార్నింగ్- కరోనా వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలే...

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ రోగులను పరీక్షించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తే తమ ఆస్పత్రిలో ఇతరులకు కూడా వైరస్ సోకుతుందన్న భయంతో వీరు రోగులను వెనక్కి పంపుతున్నారు. మానవత్వం లేకుండా ఆస్పత్రులు ఇలా ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఏపీలో కొత్తగా 7948 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqaLtf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఖాకీ కర్కశత్వం..? సీపీ పేరు చెప్పినా వినిపించుకోలే.. గాంధీలోకి రానీయకపోవడంతో భార్య మృతి..

కరోనా వైరస్ వల్ల ఆస్పత్రులు చాలడం లేదు. ప్రభుత్వ దవాఖానలు కాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ ఉండటం లేదు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య అనారోగ్య బారినపడింది. రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రుల తర్వాత చివరికీ గాంధీ దవాఖాన వద్దకొచ్చారు. కానీ అక్కడ డ్యూటీలో సహచర పోలీసులు మాత్రం లోపలికి వెళ్లనీయలేదు. తాను కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X8OHdb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్‌లో జీవన్ రెడ్డి

నిజామాబాద్: జిల్లాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స తీసుకున్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నారు. ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు ఎలాంటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5nCTN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలు

అంబాలా: భారత్ చైనా వివాదం నేపథ్యంలో భారత్‌కు అందుబాటులోకి రానున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు యూఏఈ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్ తీసుకున్న రాఫేల్ యుద్ధ విమానలు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hOcVBy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికా ఆగమాగం: మళ్లీ రికార్డు మరణాలు-మాస్క్ వద్దంటూ ట్రంప్ కిరికిరి-అన్ని దేశాలకు వ్యాక్సిన్ సప్లై

రెండో దశ కరోనా విలయం అగ్రరాజ్యం అమెరికాను ఆగం పట్టిస్తున్నది. రెండున్నర నెలల తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1592 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 60వేల మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45లక్షలకు, మొత్తం from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Aon0L viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Seth Rogen And Call Me By Your Name Director Teaming For Movie About Famous Hollywood Sex Worker

This could be interesting. from CinemaBlend Latest Content https://ift.tt/313OsBi via

New Study Finds Leonardo DiCaprio The Actor With The Biggest Carbon Footprint From Filming

The high-profile environmental activist topped this study estimating carbon emissions produced by actors. from CinemaBlend Latest Content https://ift.tt/2P4tInD via

30వేల ఫీట్ల ఎత్తులోనే ఇంధనం నింపుకున్న రఫేల్ యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియా ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అమ్ములపొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు మరికొద్ది గంటల్లో చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానాలు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చేరుున్నాయి. ఈ నేపథ్యంలో 30వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P56QnL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చచ్చిపోతున్నారిక్కడ... నీ ఖాందాన్‌ని కాదు,ప్రజలను కాపాడు.. కేసీఆర్‌ను చీల్చి చెండాడిన రాకేష్ మాస్టర్

కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో ద్వారా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే... ముఖ్యమంత్రి,ఆయన కొడుకు బయటకు రాకుండా ఉండటమేంటని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g7lqY3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ ఎమ్మెల్సీలుగా జకియా, రవీంద్రబాబు - నామినేట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ..

ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు. కన్నాపై సోము వీర్రాజు అనూహ్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VBwxf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డిగ్రీ ఉంటే చాలు..ఎస్‌బీఐలో మంచి జీతంతో ఆఫీసర్ పోస్టులు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 3850 సర్కిల్ బేస్డ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 ఆగష్టు 2020 సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8UHOB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పొరపాటైంది, క్షమించండి: భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

న్యూఢిల్లీ/జెరూసలేం: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యేర్.. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని భారతీయులకు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా జరిగిన పొరపాటని అన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే 29ఏళ్ల యేర్.. ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ పరిణామాలకు సరిపోతుందని తలచి ట్విట్టర్‌లో ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3052bbJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పిల్లిని కూడా వదల్లేదు... మూగజీవిపై గ్యాంగ్ రేప్... వారం రోజులు,ఏడుగురు టీనేజర్స్..

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో అత్యంత కిరాతకమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది టీనేజర్స్ ఓ పిల్లిపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు. లైంగికంగా దాన్ని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. వారం పాటు ఆ టీనేజర్స్ దానిపై జరిపిన ఆకృత్యాలకు అది మరణం అంచులకు చేరుకుంది. జేఎఫ్‌కె జంతు సంరక్షణ ఎన్‌జీవో సంస్థ ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PfI5pj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కన్నాపై సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు - సీఎం జగన్ కు సీరియస్ వార్నింగ్ - సంచైత ట్వీట్ హైలైట్

‘‘కమల వనంలోకి టీడీపీ మిడతల దండు.. ఆ పచ్చ దండులో కన్నా కూడా ఉన్నారా?''అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు.. ‘‘బీజేపీలో ఉంటూ టీడీపీ వాణిని వినిపిస్తున్నారు''అని కాషాయ దళానికే చెందిన ఇంకొరు నేతల ఆరోపణలు.. రాజధాని బిల్లులపై గవర్నర్ కు రాసిన లేఖలతో హైకమాండ్ ఆగ్రహావేశాలు.. వెరసి విపరీతమైన వ్యతిరేకత ఏర్పడినందునే కన్నా లక్ష్మీనారాయణను from Oneindia.in - thatsTelugu https://ift.tt/32YxyXz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ - ఈసారి రంగంలోకి ఉద్యోగులు -తప్పుడు సమాచారంపై ఫైర్..

ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకూ రాజధాని తరలింపుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో రైతులు పోరాటం చేస్తుండగా.. తాజాగా ఈ పోరాటం ఉద్యోగులు వర్సెస్ రైతులుగా మారింది. రాజధాని తరలింపు విషయంలో హైకోర్టులో రైతులు చేస్తున్న పోరాటంలోకి తమను లాగడంపై అభ్యంతరాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Di3WcD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా.. మంచే జరిగింది: కరోనాపై శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తన బట్టలను తానే ఉతుక్కుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రి నుంచే ఆయన దేశంలో తొలిసారి విర్చువల్ కేబినెట్ సమావేశం నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు 'కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DaPtzi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్ : హెల్మెట్ ధరించలేదని... యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచిన పోలీస్...

ఉత్తరాఖండ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదన్న కారణంతో ఓ యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచారు. దీంతో అతని నుదుటి నుంచి రక్తం ధార కట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు పోలీస్ అధికారులపై వేటు పడక తప్పలేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jPYEWA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

I’M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

చెన్నై/ న్యూఢిల్లీ/ ఖతార్: ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అమ్మాయిల పిచ్చి ఉండటంతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలని అత్యాశ అతనిలో పెరిగిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిలను పెళ్లి పేరుతో ఎంజాయ్ చెయ్యడం, తరువాత చిక్కినకాడికి దోచుకోవడం అతనికి అలవాటుగా మారిపోయింది. బాగా చదువుకున్న ఆ యువకుడు ఒక్క సినిమాను 30 సార్లు చూశాడు. 10 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CYzdBA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు, 58 మంది మృతి... హాట్ స్పాట్లుగా తూర్పుగోదావరి, కర్నూలు

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సూచిస్తోంది. గత 24 గంటల్లోనే అన్ని జిల్లాలు కలిపి 7948 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 58 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 62979 శాంపిల్స్ ను పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJVuBU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాఫేల్ జెట్స్: అత్యాధునిక ఫైటర్ జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!

న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాలు.. 2019 నుంచి ఈ యుద్ధ విమానాల పేరు ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కోర్టుల చుట్టూ సైతం తిరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాఫేల్ వ్యవహారంలో మోడీ సర్కార్ గోల్‌మాల్ చేసిందంటూ ఆరోపణాస్త్రాలు కూడా సంధించారు. అన్ని వివాదాలను ఎదుర్కొని ఫ్రాన్స్ నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jOWmXO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్ పై మరోసారి జగన్ క్లారిటీ.. ఇక ఇదే ఫైనల్...

ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పిల్లలను స్కూళ్లకు పంపించే పరిస్దితి లేదు. అయితే త్వరలోనే పరిస్ధితులు అదుపులోకి వస్తాయని భావిస్తున్న ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్ధితిని అంచనా వేసిన అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా పాఠశాలల పునఃప్రారంభ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ff46PD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు

అమరావతి: కరోనా పోరులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి ఎంతో బాగా పని చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పుచేయలేదన్నారు. కరోనా సోకిందని ఇళ్లకు రానీయలేదు.. గుట్టల్లోనే తలదాచుకున్న కానిస్టేబుళ్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f9yt9X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సోనూసూద్ మరో సంచలనం, టెకీ శారదకు జాబ్, సోనూ తెలుగింటి అల్లుడే, అతని ఆస్తి ఎంతో తెలుసా..?

అడగందే అమ్మయినా పెట్టదంటారు. అవును ఏదైనా అడిగితేనే కదా ఎవరైనా ఇస్తారు.. కన్న తల్లిదండ్రులతో సహా.. ఇందులో సందేహానికి తావులేదు. మరీ అడగకుంటే ఇస్తే.. వారు దేవుడు అయి ఉండాలి. అవును కనిపించని భగవంతుడే వరాలు ఇస్తుంటారు. మరీ ఇప్పుడు ఈ నానుడి సరిగ్గా మన రియల్ హీరో సోనూ సూద్‌కు సరిపోతోంది. తన వద్ద ఉన్నంతలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zUf5r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ కు రఘురామ కొత్త ఆఫర్- ఒప్పుకుంటే 10 రోజుల్లో జనంలోకి - వైసీపీలోనే ఉంటానంటూ..

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజుకో రకంగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ పార్టీ అధినేత జగన్ ముందు మరో ఆఫర్ పెట్టారు. తన ఆఫర్ కు ఒప్పుకుంటే పది రోజుల్లో జనంలోకి వస్తానంటూ షరతులు కూడా విధించారు. తానెక్కడీ వెళ్లలేదని, వైసీపీలోనే ఉన్నానంటూ గుర్తు చేశారు. తద్వారా తనను గుర్తించాలంటూ సినిమా స్టైల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/303YFP1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే..

భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమిగా పేరుపొందిన అయోధ్యలోని స్థలంలో మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. రూ.500 కోట్ల వ్యయంతో అంగరంగ వైభవంగా నిర్మించబోయే ఆలయానికి ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై, వెండి ఇటుకలతో శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఈ వ్యవహారంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X3ka0e viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వంకతో నచ్చని సిలబస్ కోత - సీబీఎస్ఈ బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు

కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్ధలు మూతపడ్డాయి. విద్యార్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. త్వరలో విద్యాసంస్ధలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈతో పాటు పలు బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. సిలబస్ లో తప్పనిసరి కాని పాఠ్యాంశాలను గుర్తించి తొలగిస్తున్నాయి. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్ లో లౌకిక వాదం, నోట్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/39AxO0f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

See What Chris Hemsworth Could Look Like As Hulk Hogan

Not to be confused with the Thor's friend-from-work Hulk. from CinemaBlend Latest Content https://ift.tt/2P15PNC via

Tenet And 10 Other Major 2020 Films That Probably Won't Debut On Streaming

More like "V-NOD," am I right? from CinemaBlend Latest Content https://ift.tt/2CWrLHh via

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెం.1.. టాప్-3లోకి ఇంగ్లాండ్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ని వెనక్కి నెట్టి.. ఇంగ్లాండ్ మూడో స్థానానికి ఎగబాకింది. భారత్ టాప్‌లో నిలవగా.. పాక్ నెం.5లో కొనసాగుతోంది. from Samayam Telugu https://ift.tt/2PhaYkZ

చదువు పేరిట వ్యభిచార కూపంలోకి.. ఆరేళ్ల తర్వాత అనూహ్య రీతిలో విముక్తి

అమ్మానాన్నను కోల్పోయిన అమ్మాయిని చదువు చెప్పిస్తానని చెప్పిన ఓ మహిళ వ్యభిచార కూపంలోకి నెట్టింది. ఆరేళ్ల తర్వాత ఆమెకు అనూహ్యంగా విముక్తి లభించింది. from Samayam Telugu https://ift.tt/3jNjg1V

కరోనా లాక్ డౌన్: ఆగస్టు 6 వరకు పొడగింపు - వైరస్ విజృంభణతో ఛత్తీస్ సర్కారు నిర్ణయం

రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కేసులు 15లక్షలకు చేరువైంది. అయినాసరే, మరిన్ని సడలింపులు కల్పిస్తూ, కేంద్ర సర్కారు అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు రూపొందిస్తున్న సమయంలో.. చిన్నరాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్ గఢ్ మాత్రం భిన్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పెద్ద నగరాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/32XO1LB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పిల్లలు కాదు పిడుగులు: పదవ తరగతిలోనే అంతరిక్షంలో ఏం కనుగొన్నారో తెలుసా..నాసా సెల్యూట్

పిల్లలే కానీ పిడుగులు అని నిరూపించారు ఇద్దరు 10వ తరగతి చదివే అమ్మాయిలు. వారి వయస్సుకు సాధారణంగా 10వ తరగతిలో ఉత్తమమైన మార్కులు సాధిస్తారు. బాగా చదువకుని రాష్ట్ర స్థాయిలోనో లేక దేశస్థాయిలోనో మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఈ ఇద్దరమ్మాయిలు మాత్రం ఏకంగా అంతరిక్షంలో జరిగే అద్భుతాన్ని కనుగొన్నారు. అంతేకాదు వీరు కనుగొన్నది నిజమే అని అమెరికా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jIdNcH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం... కంటైనర్ యార్డులో ఎగసిపడ్డ మంటలు...

విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని గేట్ వే యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్‌లను తరలించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కంటైనర్లలో రసాయన పదార్థాలు ఉండటంతో.. ఆ మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాప్తి చెందినట్లు సమాచారం. కెమికల్ గ్యాస్ వాసన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g4LKSh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొద్దు శ్రీను హంతకుడు మృతి... ఓ సాధారణ లారీ క్లీనర్.. అనూహ్యంగా క్రైమ్ వరల్డ్‌ లోకి...

జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను హత్య కేసులో దోషి మల్లెల ఓం ప్రకాష్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను... సోమవారం(జూలై 27) ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచాడు. ఓ సాధారణ లారీ క్లీనర్‌గా మొదలైన ఓం ప్రకాష్ ప్రస్థానం.. ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g4FEkR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పుట్టినరోజునాడే సీఎంకు వరుస పంచ్‌లు - డిప్యూటీ చేతిలో ‘స్టీరింగ్’ - ఆగ్రహంగా వీహెచ్‌పీ - మోదీ ఒక్కరే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారంతో 60వ పడిలోకి ప్రవేశించారు. గతేడాది నవంబర్ లో అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్ర సారధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సీఎం హోదాలో జరుపుకొంటున్న మొదటి బర్త్ డే కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, సొంత మనుషులు, బాగా ఆప్తులైన వాళ్లు నుంచే ఆయనకు పంచ్‌లు, విమర్శలు ఎదురుకావడం చర్చనీయాంశమైంది. కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/303JCoz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆగని అమరావతి ఆందోళనలు- తేలని రాజధాని బిల్లులు- మరింత కాలం ప్రతిష్టంభన...

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన సీఆర్డీయే, వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిపై గవర్నర్ న్యాయసలహా కోరడంతో ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన తాజా పరిణామాలతో ఉధృతమవుతోంది. గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jFcfjL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: నటి వనితకు వణుకు, బెయిల్ పై వచ్చిన ఆమె మాయం, కరోనా పాజిటివ్, శాపనార్తాలు !

చెన్నై/ మదురై: మూడో పెళ్లి చేసుకుని నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు రేకెత్తించి వార్తల్లో ఉంటున్న బహుబాష నటి వనిత విజయ్ కుమార్ కు ఇప్పుడు వణుకు పుట్టింది. తన మూడో పెళ్లి విషయంలో విమర్శలు చేస్తోందని ఓ మహిళ మీద కేసు పెట్టిన నటి వనిత విజయ్ కుమార్ ఆమెను అరెస్టు చేయించింది. బెయిల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZRx8k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దూకుడు పెంచిన రఘురామ- మౌనంగా వైసీపీ- కారణాలివేనా ?

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతీ విషయానికీ ప్రభుత్వంతో లింకు పెట్టి మరీ విమర్శలకు దిగుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టి ఢిల్లీలో ఉంటూనే రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయినా వైసీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30PvHSf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..

వాగులో గర్భిణి గల్లంతైన ఉదంతం విషాదాంతంగా ముగిసింది. బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూ రెడ్డి(28) చివరికి విగత జీవిగా తేలారు. శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా, మూడో రోజైన సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. సింధు గల్లంతైన వాగుకు సమీపంలోనే తుంగభద్ర నది ఉండటం, from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yL98Y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మీ అమ్మ హాఫ్ తాగితే.. నేను క్వార్టర్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన టీడీపీ అనిత

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళ నేత అనితకు.. ఓ నెటిజన్ ఆంటీకి మందు అలవాటు ఉన్నట్టుంది అని కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా అదే స్థాయిలో స్పందించారు. అవును తమ్ముడు.. నేను, మీ అమ్మ కలిసి మందు తాగుతామని రీ ట్వీట్ చేశారు. దీంతో ఆ నెటిజన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gavMXa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Gold smuggling: ఐఏఎస్ అధికారి జ్యూస్ పిండుతున్న ఎన్ఐఏ, నాకేం తెలుసు ? బ్యూటీ ఆంటీ!

కొచ్చి/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కేరళ సీఎంకే చెమటలు పట్టించిన బ్యూటీ ఆంటీ స్వప్న సురేష్ 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g51UeG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముఖ్యమంత్రి కోరింది..గవర్నర్ నెరవేర్చారు: కండిషన్స్ అప్లై: సీఎం ఏం చెబుతారో మరి?

జైపూర్: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఓ కొల్లిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్‌ పట్ల గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీని సమావేశ పర్చాలనే ఏకైక డిమాండ్‌తో అటు న్యాయస్థానాల్లో.. ఇటు రాజ్యంగ వ్యవస్థతో నాలుగైదు రోజులుగా అశోక్ గెహ్లాట్ సాగిస్తోన్న పోరాటానికి తెర పడినట్టే. శాసనసభను సమావేశపర్చి, తన బలాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDLGcB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి .. అబద్దం చెప్పాల్సిన అవసరంలేదు: రాహుల్

న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం, ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, చెబుతున్న దాంట్లో స్పష్టత లేదని మొదటి నుంచి తాను చెబుతున్నానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కచ్చితంగా చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని ఆ విషయం తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు రాహుల్ గాంధీ. తన భవిష్యత్తు భూస్తాపితం అయినా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CUDrKu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సిగ్గుతో తలదించుకుంటున్నా.. మరీ అంబులెన్సులు ఎందుకు..? రఘురామ హాట్ కామెంట్స్

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి కరోనా బాధితుడి గోస గురించి ప్రస్తావించారు. ఎంపీ సొంత ఊరిలో కరోనా బాధితుడిని ఇటీవల చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకొచ్చారు. ఈ ఘటనతో సిగ్గు పడుతున్నానని పేర్కొన్నారు. తన సొంతూరిలో జరిగిన ఇన్సిడెంట్‌ తనను తలదించుకునేలా చేసిందన్నారు. ఇటీవలే ప్రారంభించిన అంబులెన్సులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzh0Kh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనావైరస్: తల్లుల నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు కోవిడ్-19 సోకే అవకాశం తక్కువే

కోవిడ్-19 ఉన్న మహిళలు ప్రసవిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి వారి శిశువులకు వ్యాపించే అవకాశం ఉండదని ఒక చిన్న అధ్యయనం చెబుతోంది. న్యూయార్కులోని ఆస్పత్రుల్లో కోవిడ్-19 ఉన్న తల్లులకు పుట్టిన 120 మంది శిశువులకు చేసిన, పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. కొంతమంది తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చిన కొన్ని వారాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/332YaXh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా పరీక్షల కొత్త ధరలివే- ఆరోగ్యశాఖ ప్రకటన.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...

ఏపీలోని ప్రైవేట్ ల్యాబుల్లో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఎంతెంత వసూలు చేయవచ్చనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లు జనాన్ని దోచుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటిని ప్రైవేటు ల్యాబ్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాటి లైసెన్స్ ల రద్దుతో పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jHCKVF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గవర్నర్ విచక్షణాధికారం: ముఖ్యమంత్రికి 6 పేజీల లవ్ లెటర్: సాయంత్రానికి రిప్లై: ప్రధానికి ఫోన్

జైపూర్: రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు మరింత ముదిరాయి. పాకాన పడ్డాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిస్థితులకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌కు ఉద్వాసన పలకడంతో తలెత్తిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తీసుకుంటోంది. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. సచిన్ పైలెట్‌‌పై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ ఆ రాష్ట్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g5n24v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీ నేత పీవీపీకి హైకోర్టు డెడ్ లైన్ - పోలీసులకు లొంగిపోవాలని ఆదేశం - కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్

ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్, టాలీవుడ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ కీలక నేత పోట్లూరి వర ప్రసాద్(పీవీపీ)కు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఆఫీసులో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని పీవీపీ, ఆయన అనుచరులే కిడ్నాప్ చేసి, మూడు రోజులపాటు చిత్రహింసలు పెట్టారంటూ నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OWnvKp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Quantum Of Solace’s Olga Kurylenko Nearly Died Shooting One Of The Movie’s Important Stunts

Stuntwork can be dangerous. from CinemaBlend Latest Content https://ift.tt/331V9GS via

Today Horoscope: జులై 28 రాశి ఫలాలు- కర్కాటక రాశివారికి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి!

కొత్త రకం వ్యాధి పుట్టుకొచ్చి ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తుందని, అధిక ప్రాణనష్టం సంభవిస్తుందని శ్రీవికారినామ సంవత్సరం పంచాంగంలో ములుగు సిద్ధాంతిగారు వెల్లడించారు. ఆయన చెప్పినట్టే కరోనా వైరస్ ఇప్పుడు అన్ని దేశాలను భయపెడుతోంది. from Samayam Telugu https://ift.tt/2X3kqwl

Telugu Panchangam: జులై 28 మంగళవారం.. తిథి నవమి, స్వాతి నక్షత్రం

పురాతన కాలం నుంచి భారతీయులకు జ్యోతిషంపై అపారమైన నమ్మకం. దీనిని వేదాలలో ఓ భాగంగానే నాటి భారతీయ పండితులు పరిగణించారు. జ్యోతిషం ఆధారంగా భూత, భవిష్యత్తు, వర్తమానం గురించి తెలుసుకుంటారు. from Samayam Telugu https://ift.tt/2DaYQz6

బయో- సెక్యూర్ బబుల్‌లోకి ఐపీఎల్.. ఫ్యామిలీస్‌కి నో ఎంట్రీ..?

51 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే ఐపీఎల్ టోర్నీ సమయంలో ఆటగాళ్లతో పాటు వారి ఫ్యామిలీస్, గర్ల్‌ఫ్రెండ్స్ ఉండనున్నారు. ఈ సంప్రదాయం 2008 నుంచి కొనసాగుతోంది. కానీ.. బయో- సెక్యూర్ బబుల్‌‌ని బీసీసీఐ క్రియేట్ చేస్తే..? టోర్నీ ముగిసే వరకూ వారిని కలిసేందుకు ఆటగాళ్లని అనుమతించరు. from Samayam Telugu https://ift.tt/2X5kZ98

వెస్టిండీస్ ఓటమిని ఒక్కరోజు అడ్డుకున్న వర్షం.. ఈరోజే ఫైనల్ డే

మూడు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమవగా.. ఆఖరి టెస్టులో ఓటమి దిశగా సాగుతున్న వెస్టిండీస్‌కి వర్షం రూపంలో గొప్ప ఉపశమనం లభించింది. కానీ.. అది తాాత్కాలికమే.. మరి మంగళవారం పరిస్థితి ఏంటి..? from Samayam Telugu https://ift.tt/32ZorFW

కరోనాపై యుద్ధంలో మన అస్త్రాలు అవే: లెమన్ గ్రాస్.. డ్రాగన్ ఫ్రూట్: వాజ్‌పేయి మాటలతో: మోడీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. సరిహద్దుల్లో శతృదేశాలను సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్న తరహాలోనే దేశ ప్రజలు కరోనాపై యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రజలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CECt5h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా పడగనీడ: మరోసారి 50 వేలకు చేరువగా: 32 వేలను దాటిన మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వారంరోజుల్లో కరోనా కేసులు ఓ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. అదే ఉధృతి మరికొన్ని రోజులు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3geq4Ud viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠ

ఆమెది కడప జిల్లా పొద్దుటూరు.. అతనిది హైదరాబాద్.. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు.. ఏడాది కిందటే పెళ్లైంది.. ఆమె ఇప్పుడు గర్భవతి కూడా.. స్నేహితుడైన ఓ వ్యక్తి కారు నడపగా బెంగళూరు నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద కరోనా టెస్టులు చేస్తారేమోనని, హోం క్వారంటైన్ స్టాంపు వేస్తారేమోనని భయపడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJ2mkK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనాను నిర్మూలించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగ్ ఏం చెప్పారంటే? ఆగస్టు 5 వరకు.. రోజూ అయిదుసార్లు

భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్‌ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండురోజుల కిందటే ప్రకటించారు. అప్పడాలను తయారు చేయడానికి వినియోగించిన మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై చెలరేగిన దుమారం తగ్గకముందే భారతీయ జనతాపార్టీకే చెందిన సీనియర్ నేత, భోపాల్ లోక్‌సభ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OWJG30 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ కరోనా హాట్‌స్పాట్లుగా ఆ అయిదు జిల్లాలు: సగం కేసులు అక్కడి నుంచే: తీవ్రత.. మరింత

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల్లో పదుల సంఖ్యకే పరిమితమైన కేసులు తాజాగా.. వేలల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ అన్ని జిల్లాల్లో అనూహ్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరిన వారి వల్ల అధిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jFmXXo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సచిన్‌ తెందుల్కర్, నయనతార, రమ్యకృష్ణల చేతిలో హైదరాబాద్‌లోని చెరువు శిఖం భూములు -ప్రెస్ రివ్యూ

ఆదిత్యా హోమ్స్‌ సంస్థ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కుటుంబానికి అక్రమంగా చెరువు శిఖం భూములు అమ్మిందని స్వయంగా ఆ సంస్థ డైరక్టర్‌ సుధీర్‌రెడ్డి ఆరోపించినట్లు ఈనాడు ఒక కథనం రాసింది. ఆదిత్య హోమ్స్‌ సచిన్‌తోపాటు, నటులు రమ్యకృష్ణ, నయనతార సహా పలువురు ఎంపీలకు ఇలా చెరువు శిఖం భూములను అక్రమంగా కట్టబెట్టినట్లు ఆయన ఆరోపించారని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGvsPV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

American Flag Lowered At US Consulate In Chengdu: Report

The American flag was lowered at the United States consulate in Chengdu on Monday, days after Beijing ordered it to close in retaliation for the shuttering of the Chinese consulate in Houston. from NDTV News - Special https://ift.tt/2CP7Bio

ఇసుకకు సంబంధించి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఈ మేరకు ఏపీ ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయట. అందుకే ఈ నిర్ణయం. from Samayam Telugu https://ift.tt/2WYOWYc

ప.గో జిల్లాలో విషాదం: తల్లికి కర్మకాండ చేస్తూ కూప్పకూలి చనిపోయిన కొడుకు

పిండం పెడుతూనే శ్రీనివాస్‌ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే బంధువులు అధికారులకు సమాచారం అందించారు. ముందస్తు జాగ్రత్తగా శ్రీనివాస్ మృతదేహానికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. from Samayam Telugu https://ift.tt/3hCDrgV

ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్స్.. CSKకి దక్కని చోటు

ఐపీఎల్‌కి ఇంకా నెలన్నర సమయం ఉండగా అప్పుడే టైటిల్ ఫేవరెట్స్ గురించి చర్చ మొదలైపోయింది. కానీ.. మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై టీమ్ ఈ ఫేవరెస్ట్ లిస్ట్‌లో కనిపించడం లేదు. from Samayam Telugu https://ift.tt/2OXOYv1

తిరుమల: ఎస్వీబీసీకి భక్తుడి భారీ విరాళం

శ్రీవారి దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో.. ఆదివారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈ మేరకు భక్తులు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. from Samayam Telugu https://ift.tt/3hCAYTH

Mulugu Panchangam: జులై 27 సోమవారం.. తిథి అష్టమి, చిత్త నక్షత్రం

భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రీకేరియన్ క్యాలెండర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే, శుభకార్యాలు, పండుగల తదితర విషయాలకు మాత్రం భారతీయులకు పంచాంగమే కీలకం from Samayam Telugu https://ift.tt/3024D2Q

5 రోజులుగా పెరుగుతూనే వస్తున్న బంగారం ధర.. వెండి జిగేల్.. ఈరోజు రేట్లు ఇలా!

బంగారం ధర పరుగులు పెడతూనే వస్తోంది. ఈరోజు కూడా భారీగానే పెరిగింది. మరోవైపు బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. from Samayam Telugu https://ift.tt/30O6yY7

శాంతించిన డీజిల్ ధర.. పెట్రోల్‌దీ ఇదే దారి!

డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఈరోజు నిలకడగానే కొనసాగింది. పెట్రోల్ ధర కూడా స్థిరంగానే ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. from Samayam Telugu https://ift.tt/2X0MKPU

Mulugu Horoscope: జులై 27 రాశి ఫలాలు- తుల రాశివారికి శుభపరంపర కొనసాగుతుంది!

ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. కరోనా వైరస్ గురించి ఆయన గతేడాది పంచాంగంలోనే హెచ్చరించారు. from Samayam Telugu https://ift.tt/39xApaU

What's old is new again: MLB teams bring back classic threads for 2020

The Rangers, Padres and other teams are showing off new unis that echo stylish threads from their past. from www.espn.com - TOP https://ift.tt/30NKNHU via

ఇంగ్లాండ్‌పై ఆఖరి టెస్టులో వెస్టిండీస్ టార్గెట్ 399.. ఇప్పుడు 10/2

Image
వెస్టిండీస్‌తో సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టు విజయానికి ఇంగ్లాండ్ బాటలు వేసుకుంది. ఆటలో మూడో రోజైన ఆదివారం మరోసారి బ్యాటింగ్‌లో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు.. వెస్టిండీస్‌కి ఏకంగా 399 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆటలో ఇక రెండు రోజులు మిగిలి ఉండగా.. ఛేదనలో ఇప్పటికే 10/2తో కష్టాల్లో నిలిచిన కరీబియన్లు.. అద్భుతం జరిగితే తప్ప ఓటమిని నుంచి తప్పించుకోలేరు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమవగా.. పోటాపోటీగా జరుగుతుందనుకున్న చివరి టెస్టుని ఇంగ్లాండ్‌ ఏకపక్షంగా మార్చేసినట్లు కనిపిస్తోంది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ మూడో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 369 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు పేలవ రీతిలో 197 పరుగులకే కుప్పకూలి.. 172 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఆతిథ్య జట్టుకి కట్టబెట్టింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ 226/2తో డిక్లేర్ చేసింది. మొత్తంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 172 పరుగుల్ని కలుపుకుని 399 లక్ష్యాన్ని వెస్టిండీస్‌కి ఇంగ్లాండ్‌ నిర్దేశి...

5 Cool Things Charlize Theron Revealed At Her Evolution Of A Badass Comic-Con Panel

How did Charlize Theron become such a badass? from CinemaBlend Latest Content https://ift.tt/339MSAP via

Jeetendra, Shobha, Ekta And Tusshar Kapoor In A Major Blast From The Past

Tusshar Kapoor shared the throwback to celebrate Parents' Day on Sunday from NDTV News - Special https://ift.tt/3f5uuv0

ఇంగ్లాండ్‌పై ఆఖరి టెస్టులో వెస్టిండీస్ టార్గెట్ 399.. ఇప్పుడు 10/2

మాాంచెస్టర్ టెస్టు విజయానికి ఇంగ్లాండ్ బాటలు వేసుకుంది. 399 ఛేదనలో 10/2తో నిలిచిన కరీబియన్లు ఓటమికి ఎదురీదుతున్నారు. ఆటలో ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగా.. విండీస్ చేతిలో 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. from Samayam Telugu https://ift.tt/2Bx2Yc6

NFLers who attend 'high-risk' events face no pay

NFL players who contract the coronavirus through "high-risk" activity away from team facilities can face team discipline and may even be at risk of not being paid, according to the league's new protocols. from www.espn.com - TOP https://ift.tt/32Va8lE via

Zack Snyder Used The Perfect Word To Explain Why His Justice League Isn't DCEU Canon

DC Comics fans are going to dig this. from CinemaBlend Latest Content https://ift.tt/39wRxxJ via

P Chidambaram Quotes 1992 Top Court Verdict After Rajasthan Court Order

A day after Rajasthan High Court ordered status quo on disqualification notices to 19 rebel Congress MLAs, former Union Finance Minister and senior party leader P Chidambaram said a 1992 verdict by... from NDTV News - Special https://ift.tt/300Bl4F

సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్రం సన్నాహాలు.. ఎప్పటి నుంచో తెలుసా...?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు, మృతులు నమోదవుతూనే ఉన్నారు. అయినా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లాక్ డౌన్ విధించే పరిస్ధితి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులు ఇచ్చినందున సినిమా రంగానికి కూడా మినహాయింపులు ఇవ్వాలని కేంద్రంపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/32SkouZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏవోబీలో మావో అగ్రనేతలు.. వారోత్సవాల కోసం వారం ముందే రాక.. పోలీసుల కూంబింగ్..

ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా ఉంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగనుండటంతో మావోయిస్టు అగ్రనేతల రాకతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మావో అగ్రనేతలు ఏవోబీలో గల తూర్పుగోదావరి, విశాఖపట్టణం, ఒడిశా సరిహద్దుల్లోకి వచ్చారని పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్వ్కాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTAIhy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్: మోడీ బాటలో కేసీఆర్.. అక్కడ పటేల్ ఇక్కడ పీవీ..!

హైదరాబాద: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా పీవీ అనే పేరునే పక్కనబెట్టిన కాంగ్రెస్ ఉన్నపలంగా ఆ మహనీయుడు వేడుకలు ఘనంగా ఎందుకు నిర్వహిస్తోందనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేసి అభివృద్ధి వైపు భారత్‌ను నడిపించిన ఈ ఆర్థిక సంస్కరణల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OSoHyn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు

అమెరికాలో తాను చైనాకు ఏజెంటుగా పనిచేస్తున్నానని సింగపూర్‌కు చెందిన వ్యక్తి అంగీకరించాడు. అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం కీలకంగా మారింది. జున్ వీ యెవో అనే ఆ సింగపూర్ పౌరుడు అమెరికాలో పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ చైనా కోసం నిఘా సమాచారం సేకరిస్తున్నారని అమెరికా అధికారులు ఆరోపించారు. మరోవైపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ORqpQy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఉద్యోగార్ధులకు భరోసా- ఇక స్కిల్ కాలేజీలు.. అక్టోబర్ నుంచి 30 చోట్ల...

ఏపీలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను ఎంపిక చేసి వీటిని నేర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 నగరాల్లో స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 30 నగరాలు, పట్టణాల్లో స్కిల్ కాలేజీలు ప్రారంభించనుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jDB7rP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కార్గిల్, ఎల్ఏసీ పరిస్థితి వేరు, పీఎల్ఏతో డిస్కషన్స్ కంటిన్యూ: ఉత్తర ఆర్మీ చీఫ్ జోషి

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వాస్తవిక నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారత దళాలు చర్యలు తీసుకుంటున్నాయని ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. కార్గిల్‌లో పాకిస్తాన్‌పై భారత్ పోరాడా విజయం సాధించి 21 ఏళ్లు అవుతోన్న సందర్భంగా 'ఇండియా టుడే'తో లెప్టినెంట్ జనరల్ వైకే జోషి మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EjK3CI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: కరోనా విరుగుడుకు పరిష్కారం ఓల్డ్ మంక్ రమ్, ఎగ్ ఫ్రై, గోమూత్రం, పాపడ్, సూర్యుడు !

న్యూఢిల్లీ/ ముంబై/ బెంగళూరు: ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆలోచిస్తున్నది ఒక్కటే ఒక్కటి. అదే కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి విరుగుడు మందు. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రధానులు, అధ్యక్షులు మీకు ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నాము, మీరు కరోనా వైరస్ కు విరుగుడు మంది కనిపెట్టాలని శాస్త్రవేత్తలు, పేరుపొందిన వైద్యులకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jD02fl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పరిస్థితి భయంకరంగా ఉంది... వార్తలను మేనేజ్ చేసి గెలవలేరు... సీఎం యోగికి ప్రియాంక ఘాటు లేఖ..

ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే... మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం వార్తలను మేనేజ్ చేయడం,అడ్వర్టైజ్‌మెంట్లపై ఫోకస్ చేయడంతో కాలం వెళ్లదీస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం(జూలై 25) ముఖ్యమంత్రికి ఆమె లేఖ రాశారు. 'కరోనాతో పాటుగా అనేక సమస్యలు ఉత్తరప్రదేశ్‌ను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39tXrzO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికా బాటలోనే మిత్రులు... చైనాపై పోరులో భారత్ కు బాసట.. తాజాగా ఇజ్రాయెల్..

చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఫ్రాన్స్ తోనూ సహకారం లభిస్తుండటంతో అతి త్వరలోనే సైనిక సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో పాత మిత్రుడు రష్యా కూడా భారత్ కు సహకరించేందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CEvmK9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత సునీత కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. కొండన్న మృతితో పరిటాల కుటుంబంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8h3A9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...

నిర్మల్‌ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం వద్ద పాము కనిపించడంతో కొంతమంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇవాళ శ్రావణ మొదటి శనివారం,నాగుల పంచమి కావడంతో ఆలయంలోకి పాము రాకను శుభ సూచకమని పండితులు చెప్పినట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hz6q5f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

62 ఏళ్ల వృద్దురాలికి వేధింపులు... ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు...

అపార్ట్‌మెంటులోని పార్కింగ్ స్థలానికి సంబంధించి తలెత్తిన ఓ వివాదంలో 62 ఏళ్ల వృద్దురాలు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా.సుబ్బయ్య షణ్ముగంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షణ్ముగం తనను వేధింపులకు గురిచేస్తున్నారని,తన ఇంటి ముందు మూత్ర విసర్జన కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు,దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని కూడా జతచేసి సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు అందజేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEPts3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: సీఎంకు కరోనా పాజిటివ్, మంత్రులతో మీటింగ్, టెస్ట్ లకు క్యూ, ఐఏఎస్, ఐపీఎస్ లు !

భోపాల్/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడాలిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి మాజీ ప్రధానులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. ప్రతినిత్యం కట్టుదిట్టమైన భద్రతతో ఉండే సీఎంకే కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZZWb46 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డ వ్యవహారంలో జస్టిస్ కనగరాజ్‌తో మరో పిటిషన్..ఆయనది పోలీస్ హత్యే... : ఎంపీ రఘురామ

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు నలంద కిషోర్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతిపై ఢిల్లీలో స్పందించారు రఘురామ కృష్ణం రాజు. నలంద కిషోర్‌ది ముమ్మాటికీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByeEvi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా : నేను రాను దవాఖానా... కరీంనగర్‌లో మొండికేసిన వృద్దురాలు...

కరోనా భయం,అపోహలు సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయి. అపోహలతో కొంతమంది కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపిస్తుండగా.. మరికొందరు భయాందోళనతో ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కరోనా సోకిన ఓ వృద్దురాలు ఆస్పత్రికి వెళ్లేందుకు మొండికేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్దురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXa94R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆశలు రేకెత్తిస్తున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... మానవ శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసా..

బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా చికిత్సకు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రిలిమినరీ ట్రయల్స్‌లో 1000 మందిపై పరీక్షలుగా జరపగా మంచి ఫలితాలు కనిపించాయి. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారిపై ఆస్ట్రాజెనెకా టీకాను ప్రయోగించగా... వాళ్లలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచమంతా ఆస్ట్రాజెనెకా కోసం ఎదురుచూస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30PR5GM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: జ్వరం కరోనా లక్షణం కాదు, మగాళ్ల దెబ్బ, సెక్స్, సిగరెట్, వయసు, AIMMS నివేదిక !

న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ఎలా వ్యాపిస్తుందో ఇప్పటికు కచ్చితంగా అంతు చిక్కడం లేదు. జ్వరం వచ్చిన వారికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కచ్చితంగా చెప్పలేమని, జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ సోకిందని భావించడం పొరపాటు అవుతోందని All India Institute of Medical Sciences (AIIMS) అధ్యయనంలో వెలుగు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZX0BIY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కార్ కీలక నిర్ణయం - బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్.. ధర్మాన తొలి సంతకం..

ఏపీలో పాలనా సంస్కరణలను వేగవంతం చేస్తున్న జగన్ సర్కార్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అత్యంత అవసరమైన ఆదాయ ధృవపత్రాల జారీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. పేదలకు ఇప్పటివరకూ జారీ చేస్తున్న బియ్యం కార్డులనే ఆదాయ ధృవపత్రంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం ఫైలుపై రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇవాళ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30OGbkL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మనం ఉంటున్న ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఈ విధంగా తెలిసిపోతుంది ..!

            మనం ఉంటున్న ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఈ విధంగా తెలిసిపోతుంది డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 మనం నివసించే ఇల్లు ప్రశాంత మైన వాతవరణం తో from Oneindia.in - thatsTelugu https://ift.tt/30OFlUT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా ఇక లేరు... కరోనాతో హైదరాబాద్‌లో కన్నుమూత...

ఉద్యమాల ఉపాధ్యాయుడు,బహుజన సాహితీవేత్త,సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు అలియాస్ ఊసా కరోనా బారినపడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(జూలై 24) రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఊసా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzMzmx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గంటా కీలక అనుచరుడు నందకిషోర్ మృతి.. గతంలో సీఐడీ అరెస్టు... తర్వాత విడుదల..

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు నంద కిషోర్ ఇవాళ ఉదయం విశాఖలో మృతి చెందారు. గుండెపోటు రావడంతో నంద కిషోర్ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సన్నిహితుడు నంద కిషోర్ ను సీఐడీ అరెస్టు చేయడంపై గంటా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నంద from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WVdh1k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Keanu Reeves And Alex Winter Are The Perfect Actors To Play Bill And Ted, And This Story Proves It

To borrow Keanu's catchphrase: Whoa! from CinemaBlend Latest Content https://ift.tt/30QXAco via

Why The New Mutants Movie Had To Leave Fan-Favorite Character Warlock Out

And when we could see him, in the future. from CinemaBlend Latest Content https://ift.tt/2ZXHBKw via

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కోడలు మృతి కేసులో కొత్త ట్విస్ట్

Image
ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనుమానాస్పద మృతి కేసు మరో కీలక మలుపు తిరిగింది. తన భార్య మరణంపైఅనుమానాలున్నాయని, తన అత్తామామలు కేసును తప్పుదోవ పట్టించి నిజాలు దాస్తున్నారని కన్నా కొడుకు ఫణీంద్ర ఆరోపిస్తున్నారు. ఆయన శుక్రవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. పలు కీలకమైన విషయాలను సీపీకి వివరించగా.. ఆయన కూడా అదే అంశాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. మొదట సిబీఐటీ దగ్గర చనిపోయిందని చెప్పారని.. తర్వాత ఏఐజీ హాస్పిటల్‌కి సమీపంలో ఉన్న బ్యాంబో హిల్స్ వద్ద చనిపోయిందని చెప్పారన్నారు. తన భార్య ఓ మారథాన్ రన్నర్ అని.. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవనన్నారు. కానీ ఆ రోజు ఏదో డ్రగ్స్ పార్టీ జరిగినట్టుగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. కుటుంబంలో తమకు తోడల్లుడుకి ఆర్థిక సమస్యలు ఉన్నాయని.. ఆయన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆ రోజు సుహారికను అక్కడికి పిలిపించారని చెప్పుకొచ్చారు. ఇక సుహారిక చనిపోయిన రోజు ఏం జరిగిందని అత్తమామలను అడిగితే ‘నీకు అనవసరమా’ అంటూ వారు సమాధానమిచ్చారని ఫణీంద్ర అంటున్నారు. ఆరోజు పార్టీలో పాల్గొన్న నలుగురు కూడా తప్పించుకొని తిరుగుతున్నారని...

వెస్టిండీస్‌పై ఆఖరి టెస్టులో పడిలేచిన ఇంగ్లాండ్.. 258/4

Image
వెస్టిండీస్‌తో మంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో తొలిరోజే ఇంగ్లాండ్ పడిలేచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 258/4తో నిలిచింది. క్రీజులో ఒలీ పోప్ (91 బ్యాటింగ్: 142 బంతుల్లో 11x4), జోస్ బట్లర్ (56 బ్యాటింగ్: 120 బంతుల్లో 5x4, 2x6) ఉన్నారు. ఓపెనర్ డొమినిక్ సిబ్లే (0: 5 బంతుల్లో) తొలి ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన జో రూట్ (17: 59 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యడు. కానీ.. ఓపెనర్ రోర్ బర్న్స్ (57: 147 బంతుల్లో 4x4) క్రీజులో పాతుకుపోయి జట్టు ఇన్నింగ్స్‌ని నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ.. అతనూ ఔటవగా.. రెండో టెస్టులో సెంచరీ బాదిన బెన్‌స్టోక్స్ (20: 43 బంతుల్లో 2x4) పేలవరీతిలో క్లీన్ బౌల్డయ్యడు. మొత్తంగా.. 47.4 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 122/4తో కష్టాల్లో పడింది. కానీ.. ఆఖరి సెషన్‌లో ఒలి పోప్, జోస్ బట్లర్ గొప్పగా పోరాడారు. ఐదో వికెట్‌కి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ ఇంగ్లాండ్‌ని మళ్లీ మెరుగైన స్థితిలో నిలిపింది. వెస్టిండీస్ బౌలర్లలో క...

తిరుపతి: కరోనాను జయించిన 16 నెలల బాలుడు

Image
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత రెండు, మూడు రోజులుగా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే తిరుపతికి చెందిన 16 నెలల బాలుడు కరోనా వైరస్‌ను జయించాడు. స్విమ్స్‌ ఉద్యోగి అయిన బాలుడి తండ్రికి ముందు కరోనా వైరస్‌ నిర్థారణ అయ్యింది.. ఆ తర్వాత ఇంట్లో వారికి సోకింది. దీంతో వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. బాలుడు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాలుడు కరోనా నుంచి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తండ్రి, తల్లితో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు.. ఇప్పుడు అందరికీ నెగటివ్ రిపోర్ట్స్‌ రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో శుక్రవారం 630 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6569కు చేరగా.. వీరిలో 3581మంది డిశ్చార్జ్ అయ్యారు. 2920 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 68మంది చనిపోయారు. మరోవైపు తిరుపతిలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడ మొత్తం 1500కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో నాలుగు రోజుల నుంచి నగరంలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌...

జులై 25 రాశి ఫలాలు- మేష రాశివారికి శ్రమకు అదృష్టం తోడవుతుంది!

Image
మేషం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లబ్ది పొందుతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. వృషభం ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహ పూరితంగా ఉంటుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు మరింత బలపరచుకునే ప్రయత్నాలు చేస్తారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. మిథునం దేవాలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పనిచేసే చోట, కార్యాలయంలో అధికారుల మెప్పును పొందుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతుంది. కర్కాటకం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పొదుపు పథకాలలో ముందడుగు వేస్తారు. తల్లిదండ్రులు, కుటుంబంలోని పెద్దల అవసరాలను సకాలంలో తీర్చి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సింహం ఓర్పు, సహనంతో వ్యవహరించి మన్ననలు పొందుతారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు దీర్ఘకాలిక మిత్రత్వానికి దారి తీస్తాయి. శ్రమకు తగి...

తిరుమల శ్రీవారి భక్తులకు ఓ గుడ్‌న్యూస్, మరో బ్యాడ్‌న్యూస్

Image
శ్రీవారి భక్తులకు అలర్ట్. వెంక‌న్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి రోజుకు 9 వేల టికెట్లను.. శ్రీవారి భక్తులు పొందేందుకు సౌల‌భ్యం కల్పించింది. క‌రోనా వ్యాప్తితో లాక్ డౌన్ అమలులో ఉండ‌టంతో సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కాలికంగా ఆపివేసింది. సర్వదర్శన టోకెన్లు జారీ నిలిపివేతతో టికెట్స్ సంఖ్య 12 వేల నుంచి 9 వేలకు తగ్గింది. టికెట్లను జారీ చేయడం శుభవార్త అయితే.. సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడం ఓ విధంగా బ్యాడ్‌న్యూస్. అంతేకాదు కరోనా భయంతో చాలామంది భక్తులు దర్శనానికి టోకెన్లు తీసుకున్నా రావడం లేదట. తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఇప్పటి వరకు ఏకంగా 1500కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తిరుపతి మొత్తం కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని.. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఆంక్ష‌ల స‌మ‌యంలో ప్రైవేటు వాహ‌నాల‌కు న‌గ‌రంలోనికి అనుమ‌తి ఉండ‌...

Telugu Panchangam: జులై 25 శనివారం.. తిథి పంచమి, ఉత్తర నక్షత్రం

Image
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యా...

పుట్టినరోజు వేళ.. ప్రజలకు కేటీఆర్ గిఫ్ట్ ఏంటో తెలుసా... అదే బాటలో మంత్రులు,ఎమ్మెల్యేలు..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా స్పూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో తనవంతుగా ప్రభుత్వాస్పత్రులకు ఆరు అంబులెన్సులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం(జూలై 23) ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రగతి భవన్‌లో కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా... ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. యువరాజు పుట్టిన రోజు.!కేటీఆర్ కు ఊహించని బహుమతి అందించిన వీరాభిమాని.! from Oneindia.in - thatsTelugu https://ift.tt/30IEVzr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కోడలు మృతి కేసులో కొత్త ట్విస్ట్

శుక్రవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. పలు కీలకమైన విషయాలను సీపీకి వివరించగా.. ఆయన కూడా అదే అంశాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. from Samayam Telugu https://ift.tt/3eXUkRM

వెస్టిండీస్‌పై ఆఖరి టెస్టులో పడిలేచిన ఇంగ్లాండ్.. 258/4

విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ తొలి రోజే పోరాటపటిమతో ఆకట్టుకుంది. ఒలీ పోప్ శతక సమాన ఇన్నింగ్స్‌తో సొంతగడ్డపై ఆ జట్టు పరువు నిలిపాడు. రెండో రోజు బట్లర్ కూడా క్రీజులో నిలిస్తే ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. from Samayam Telugu https://ift.tt/2D9gtPu

తిరుపతి: కరోనాను జయించిన 16 నెలల బాలుడు

బాలుడు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాలుడు కరోనా నుంచి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తండ్రి, తల్లితో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. from Samayam Telugu https://ift.tt/3jzRbuO

జులై 25 రాశి ఫలాలు- మేష రాశివారికి శ్రమకు అదృష్టం తోడవుతుంది!

జ్యోతిషం, వాస్తు, ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసే ములుగు సిద్ధాంతిగారి తెలుగువారికి సుపరిచితులు. రాజకీయ, సినీ ప్రముఖుల భవిష్యత్తు గురించి గతంలో ఆయన వెల్లడించిన అంశాలు నిజమయ్యాయి. from Samayam Telugu https://ift.tt/2Bx93p2

తిరుమల శ్రీవారి భక్తులకు ఓ గుడ్‌న్యూస్, మరో బ్యాడ్‌న్యూస్

రోనా వ్యాప్తితో లాక్ డౌన్ అమలులో ఉండ‌టంతో సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కాలికంగా ఆపివేసింది. సర్వదర్శన టోకెన్లు జారీ నిలిపివేతతో టికెట్స్ సంఖ్య 12 వేల నుంచి 9 వేలకు తగ్గింది. from Samayam Telugu https://ift.tt/30IAyV3

Telugu Panchangam: జులై 25 శనివారం.. తిథి పంచమి, ఉత్తర నక్షత్రం

భారతీయుల సహా ప్రపంచవ్యాప్తంగా గ్రీకేరియన్ క్యాలెండర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే, వివాహాది శుభకార్యాలకు మాత్రం భారతీయులకు పంచాంగమే కీలకం. from Samayam Telugu https://ift.tt/2D6pWXQ

భారీగా పడిపోయిన వెండి.. భయపెడుతున్న బంగారం ధర!

బంగారం ధర ఆకాశాన్నంటింది. దూసుకెళ్తూనే ఉంది. పైపైకి పరుగులు పెడుతూ రికార్డ్ స్థాయికి చేరింది. మరోవైపు వెండి మాత్రం దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. from Samayam Telugu https://ift.tt/2ZVyjyG

At Late-Night Meet, Ashok Gehlot Cabinet Discusses Governor's 6 Points

Rajasthan Chief Minister Ashok Gehlot chaired a cabinet meeting at his residence on Friday night, ending a long day of high drama which saw Mr Gehlot and the MLAs supporting him protesting for more... from NDTV News - Special https://ift.tt/2OTKjKz

భారీగా పడిపోయిన వెండి.. భయపెడుతున్న బంగారం ధర!

Image
పసిడి ప్రేమికులకు భారీ ఝలక్. దూసుకెళ్తోంది. మళ్లీ పరుగులు పెట్టింది. బంగారం ఈరోజు కూడా పైపైకి కదిలింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 పైకి కదిలింది. దీంతో ధర రూ.53,220కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.640 పెరుగుదలతో రూ.48,790కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. భారీగా దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.950 పతనమైంది. దీంతో ధర రూ.61,050కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.53 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1899 డాలర్లకు చేర...

గరుడ పంచమి అంటే ఏంటి..? దీని ప్రాముఖ్యత ఏంటి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D6lw3c viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Superman Henry Cavill Rocks The Iconic Black Suit And Mullet In DC Fan Art

This is so ‘90s! from CinemaBlend Latest Content https://ift.tt/2EeX941 via

12 Movies To Stream Or Rent Now That Tenet Is Delayed

What are we supposed to do with all this time? from CinemaBlend Latest Content https://ift.tt/2WVi7LL via

Zion reenters NBA bubble, will begin quarantine

Zion Williamson, who initially left the NBA campus on July 16 to tend to a family medical emergency, will now enter the NBA quarantine period before he can rejoin his Pelicans team. from www.espn.com - TOP https://ift.tt/2D0zl3k via

Sources: Ankle injury may end Mbappe's season

null from www.espn.com - TOP https://ift.tt/2CB7Opr via

Blade Runner 2049 And 3 Other Sequels That Failed To Ignite Franchises

Sometimes a cult classic has a cult for a reason. from CinemaBlend Latest Content https://ift.tt/2OWq0fH via

Luxury Jet Spurned By Mexico President Returns Unsold From US

The luxury presidential jet Mexican President Andres Manuel Lopez Obrador wants to sell returned on Wednesday to Mexico, more than 1-1/2 years after he sent it to the United States in search of a... from NDTV News - Special https://ift.tt/3eU45jJ

దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సెగ మళ్లీ పెరిగింది. వాతావరణం పరంగా విశాఖపట్నం సేఫ్ కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు తిరిగి గవర్నర్ చెంతకు చేరాయి. వీటిపై ఆయన నేడో రేపో నిర్ణయం తీసుకుంటారనగా, బిల్లుల వ్యవహారంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cy2H9x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యువరాజు పుట్టిన రోజు.!కేటీఆర్ కు ఊహించని బహుమతి అందించిన వీరాభిమాని.!

హైదరాబాద్ : కొందరు రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఇక రాజకీయ నాయకులను అనుసరించే కార్యకర్తల అభిమానానికి మాత్రం ఒక్కోసారి ఆకాశమే హద్దుగా పరిణమిస్తుంటుంది. తమ అభిమానాన్ని చాటుకునేందుకు విలువైన సమాచారంతో కూడిన ఫోటోలే కాకుండా ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఆసక్తికర అంశాలను పొందుపరుస్తూ ఓ అరుదైన బహుమతిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fYLyE8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: ఆగస్టు 15 జెండా పండుగకు కేంద్రం మార్గదర్శకాలు.. దేశమేమీ ఆగిపోలేదన్న మోదీ..

ఎలాంటి తారతమ్యాలు లేకుండా భారతీయులందరూ ఘనంగా జరుపుకొనే జెండా పండుగను ఈసారి కూడా స్ఫూర్తిమంతంగా నిర్వహించుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు సంబంధించి కేంద్ర హోం శాఖ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగ‌స్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f37UU1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: ఏపీలో కరోనా విలయం, 7998 పాజిటివ్ కేసులు, 3 జిల్లాల్లో వెయ్యికి పైగా.. 61 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు సంఖ్య 8 వేల వరకు చేరింది. గురువారం 58,052 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా 7,998 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్‌ పరీక్షించగా.. 69 వేల 816 మందికి కరోనా వైరస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ORT1cw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దర్శకుడు ఆర్జీవీ ఆఫీసుపై దాడి.. జనసేన కార్యకర్తలేనని ఫిర్యాదు.. ‘పవర్ స్టార్’ వివాదంలో ట్విస్ట్..

కొద్ది రోజులుగా తెలుగునాట సంచలనంగా మారిన 'పవర్ స్టార్' సినిమాపై వివాదంలో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆఫీసుపై బుధవారం దాడి జరిగింది. జూబ్లీహిల్స్ లోని తన ఆఫీసుపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలుగా భావిస్తోన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zKQXq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ రాజధానిపై వైసీపీ అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. టీడీపీ-వైసీపీతో రైతుల ఇబ్బందులు: పవన్ కల్యాణ్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఉంటే బాగుండేది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు మిన్నకుండిపోయి ఇప్పుడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. జనసేన సోషల్ మీడియా విభాగానికి పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మూడు రాజధానులు, కరోనా వైరస్, ఇళ్ల పట్టాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PSbF1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: తెలంగాణలో కరోనా లోకల్ వ్యాప్తి.. రాబోయే నెల రోజులు డేంజరన్న ఆరోగ్య శాఖ..

ఇప్పటికే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుండగా, తెలంగాణలో వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి స్టేజ్ 3కి దగ్గరగా ఉందని, జాగ్రత్తలు పాటించకుంటే సామూహిక వ్యాప్తి తలెత్తే ప్రమాదముందని, ప్రస్తుతానికి వైరస్ లోకల్ వ్యాప్తి విస్తృతంగా ఉందని జాగ్రత్తలు పాటించకపోతే తర్వాతి దశ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనే అని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CH9BsZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ

భోపాల్: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతమవుతుందని మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మవ్యాఖ్యానించారు. ఇప్పటికే మహమ్మారి బారిన మనదేశంలోని 12 లక్షల మంది పడిన విషయం తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BqVMOF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: ఆన్ లైన్ పాఠాలు, ఆవును అమ్మి పిల్లలకు స్మార్ట్ ఫోన్, ఎమ్మెల్యేకి రూ. 6 వేలు దిక్కు లేదు!

సిమ్లా/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలుకావడంతో పేదలు, సామాన్య ప్రజల జీవితాలు చెల్లాచెదురైనాయి. ఇలాంటి సమయంలో కుటుంబాన్ని పోషించడం వీలుకాక ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సమస్యలతో పాటు ఇప్పుడు పిల్లల ఆన్ లైన్ పాఠాలు కొందరు తల్లిదండ్రులకు మరోసమస్యగా తయారైయ్యింది. పిల్లలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSdxjp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తిరుపతిలో షాకింగ్ - 236 కరోనా పేషెంట్లు మాయం - ఆందోళనలో అధికారులు...

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ తిరుపతి వైద్యారోగ్యశాఖ అధికారులకు ఓ షాకింగ్ న్యూస్ అందింది. నగరంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన 236 మంది గల్లంతయ్యారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజిటివ్ గా నిర్ధారణ అియింది. ఆ తర్వాత వీరంతా తమ ఫోన్లను స్విచాఫ్ చేసేశారు. తిరుపతిలో కరోనా కేసుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3husM83 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు.. 17 ఏళ్ల పోరాటం..

భారత సైన్యానికి సంబంధించి మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మజూరు చేస్తూ రక్షణ శాఖ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే పనిచేస్తోన్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUcxev viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలోకి గంటా శ్రీనివాస్ ? ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్ ? - వారు వద్దంటున్నా...

ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ పరిచిన వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వైసీపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న రాష్ట్రంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OPWfx9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: ఒకే ఫ్యామిలీలో మొత్తం కరోనాకు బలి, 14 రోజుల్లో ఇల్లు స్మశాసం, ఇద్దరు మాత్రం!

రాంచీ/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి (COVID 19) ప్రపంచవ్యాప్తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది బలి అయ్యారు. ఓ ఇంటిలోని 89 ఏళ్ల తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ ఇంటిలోని అందరూ కేవలం 14 రోజుల్లో బలి అయ్యారు. వేరే నగరాల్లో వేర్వేరుగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X6PV95 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో దారుణం.. ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ మృతి...

కరోనా పట్ల అనవసర ఆందోళన,అపోహలు ఇంకా జనాలను వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... ఓ కరోనా పేషెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే నాగేంద్రగా గుర్తించారు. కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న నాగేంద్రకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OPakuq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికాలో మళ్లీ భయానకం: భారీగా కొవిడ్ మరణాలు.. ఇంకా పెరగొచ్చన్న ట్రంప్.. ఇండియా నంబర్2..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గనప్పటికీ.. గడిచిన రెండు వారాలుగా మరణాలు మళ్లీ భారీగా పెరగడం కలకలం రేపుతున్నది. ఏప్రిల్-మే మధ్యలో చోటుచేసుకున్న తరహాలో ఇప్పుడు మళ్లీ రోజుకు కనీసం వెయ్యిమంది తక్కువ కాకుండా ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. దేశంలో కరోనా ఉధృతి మరింత పెరగొచ్చంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం అక్కడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EfdRQT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...

కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇంటి యజమానులు అద్దెదారుల పట్ల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కరోనా సోకిందని తెలిస్తే చాలు... ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా రాజమండ్రిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... రాజమండ్రిలోని ఆల్కట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D35KGi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉస్మానియా ఆస్పత్రి పురవాస్తు భవనమేనా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కూల్చివేయాలని ఓ వాదన ఉండగా, పురాతన భవనమంటూ వాదన from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OjYWz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్‌వాట్: స్వరూపానంద సరస్వతి

లక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వచ్చేనెల 5వ తేదీన భూమిపూజను నిర్వహించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZV0GwX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...

టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవాళ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించి నిర్మించిన టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CHfJBw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సచివాలయం కూల్చివేత... రేపటి లోగా దానిపై తేల్చాల్సిందేనన్న హైకోర్టు...

సచివాలయ కూల్చివేతలపై గోప్యతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం(జూలై 23) విచారణ చేపట్టింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్‌లో పని చేసేవారు మాత్రమే కూల్చివేతల ప్రదేశంలో ఉండాలని... వారిని తప్ప ఇంకెవరీనీ అక్కడికి అనుమతించేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే అంత గోపత్య ఎందుకు పాటిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OQrmZh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరులో విచిత్రం: వికటించిన ప్రయోగం: ఆ వారంలోనే వేలకొద్దీ కేసులు: షాకింగ్ రిజల్ట్స్

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల వరకూ కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఆ తరువాత దశలవారీగా సడలింపులకు అనుమతులు ఇస్తూ వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనా వైరస్ విజృంభణ.. సడలింపుల తరువాత ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSgYe5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా ఎఫెక్ట్... బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు...

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని గణేష్ ఉత్సవ కమిటీలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి 21 అడుగుల విగ్రహానికి బదులు కేవలం ఆరడగుల విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. ఈ ఏడాది లడ్డూ వేలాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. లడ్డూ వేలానికి వేల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCwq1o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Amazon Prime Video Renews The Boys for Season 3

The Boys season 3 is a go. At San Diego Comic-Con 2020, The Boys executive producers Seth Rogen and Evan Goldberg announced that Amazon Prime Video had renewed the superhero series for a third season.... from NDTV Gadgets - Latest https://ift.tt/30I1X9O via

వైసీపీ నేత అయోధ్యా రామిరెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? దేశంలోనే రెండో ధనిక ఎంపీగా: ఏడీఆర్

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఆళ్ల అయోధ్యా రామిరెడ్డి రికార్డు సృష్టించారు. దేశంలోనే రెండో ధనిక రాజ్యసభ సభ్యుడిగా ఆవిర్భవించారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్సీపీకే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMvsG5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వక్రబుద్ధి పోనిచ్చుకోని డ్రాగన్.. సరిహద్దుల్లో 40వేల సైన్యాలను తరలించిన చైనా

తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత రెండు నెలలు కొనసాగింది. తర్వాత వివిధ చర్చల తర్వాత ఇరు దేశాలూ సైన్యాలను వెనక్కు మళ్లింపు ప్రక్రియ చేపట్టాయి. from Samayam Telugu https://ift.tt/32MyGxq

తిరుమల, తిరుపతి వెళ్లేవారికి అలర్ట్.. ఈ మార్పుల్ని తెలుసుకోండి

ద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఈ ఆంక్ష‌ల స‌మ‌యంలో ప్రైవేటు వాహ‌నాల‌కు న‌గ‌రంలోనికి అనుమ‌తి ఉండ‌ద‌ు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. from Samayam Telugu https://ift.tt/2OTPBpj

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో 9మందికి కరోనా

మొత్తం ఆ ఉద్యోగి కుటుంబంలో 9మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ముందస్తు జాగ్రత్తగా త‌హ‌శీల్దార్, రెవెన్యూ సిబ్బంది అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. కొడ‌వ‌లూరు త‌హ‌శీల్దార్ కార్యాల‌యాన్ని మూసివేశారు. from Samayam Telugu https://ift.tt/39ngiMw

విశాఖ: సినిమాలో నటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే.. అస్సలు గుర్తుపట్టలేరు

విశాఖ గాజువాకలో శ్రావణమాసం సందర్భంగా షూటింగ్ ప్రారంభించారు. విశాఖలోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ వీడియోను ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. from Samayam Telugu https://ift.tt/2CV7vph

ఆ క్లారిటీ తర్వాతే ఐపీఎల్‌లో ఆడతాను: SRH మాజీ కెప్టెన్

2018లో డేవిడ్ వార్నర్‌పై నిషేధం పడటంతో.. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ టీమ్‌ని కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ నడిపించాడు. కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 27 సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ విలియమ్సన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి.. వార్నర్‌ చేతికి మళ్లీ పగ్గాలిచ్చింది. from Samayam Telugu https://ift.tt/2WMRybG

పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈరోజూ అదే ట్రెండ్!

పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. దీంతో దేశీ ఇంధన ధరలు ఈరోజు కూడా స్థిరంగానే కొనసాగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి కదిలాయి. from Samayam Telugu https://ift.tt/32HrtP7

పసిడి ప్రేమికులకు భారీ షాక్.. రికార్డ్ స్థాయికి బంగారం ధర.. దూసుకెళ్తున్న వెండి!

Image
పసిడి ప్రేమికులకు భారీ ఝలక్. బంగారం పరుగులు పెడుతోంది. పసిడి ధర ఈరోజు కూడా పైపైకి కదిలింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పైకి కదిలింది. దీంతో ధర రూ.52,200కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పకోవచ్చు. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరుగుదలతో రూ.47,850కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3350 పెరిగింది. దీంతో ధర రూ.58,950కు ఎగసింది. వెండి సరఫరా తగ్గడం సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.36 శాతం...