భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు: ఆరుగురు నిందితుల అరెస్ట్, 144 సెక్షన్ పొడిగింపు
బెంగళూరు: భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకేసులో పురోగతి సాధించారు పోలీసులు. శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు మంగళవారం మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి డజను మందిని ప్రశ్నించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. సీఆర్పీసీ సెక్షన్ 144(ఒక ప్రాంతంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు సమావేశాన్ని నిరోధించం)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/0bnuydN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/0bnuydN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment