లాలూ ప్రసాద్ యాదవ్కు తీవ్ర అస్వస్థత.. రిమ్స్లో చేరిక : ఐదేళ్లు జైలు శిక్షతో షాక్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్పించారు. లాలూ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ప్రమాదం ఏమీ లేదని వెల్లడించారు. ఆయనకు మెరుగైన చిక్సిత అందిస్తున్నామని చెప్పారు. లాలూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ycPh70w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ycPh70w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment