గిరిజనుల జీవితాలతో ఆటలు.. కేసీఆర్ సర్కార్పై రాములమ్మ ఫైర్
సీఎం కేసీఆర్పై రాములమ్మ విజయశాంతి ఫైరయ్యారు. అమాయక గిరిజనులతో కేసీఆర్ సర్కార్ ఆటలాడుతోందని విమర్శలు గుప్పించారు. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న పోడు భూములను కేసీఆర్ సర్కారు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వలేదన్నారు. గిరిజన రైతులను అయోమయానికి గురి చేస్తూ.. వారి భూములు కాజేస్తున్నారని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/x9c3Ody
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/x9c3Ody
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment