మరో విమానంలో 250 మంది.. బుఖారెస్ట్ నుంచి బయల్దేరిన ప్లేన్
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 219 మంది ముంబై చేరుకోగా.. మరో విమానం బయల్దేరింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. రెండో విమానం రుమేనియా రాజధాని బుఖారెస్ట్ నుంచి బయల్దేరింది. ఆ విమానంలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6NcUTd8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6NcUTd8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment