ఓటరు మహాశయా నన్ను క్షమించండి.. జనం ముందు గుంజీలు తీసిన బీజేపీ ఎమ్మెల్యే.. !!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం నేతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్నికావు. పదవిలో ఉండగా జనం వైపు చూడని నేతలు.. ఇప్పుడు కాళ్లు అరిగేలా ఓట్ల కోసం వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నారు. గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయం. ఈసారి మళ్లీ గెలిపించండి.. మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/dhq8BjD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/dhq8BjD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment