చొరబాటుకు యత్నించిన ఐదుగుర్ని కాల్చి చంపాం: రష్యా ప్రకటన, ఖండించిన ఉక్రెయిన్
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల మోత మొదలైంది. ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు రష్యా తన తాజా ప్రకటనలో వెల్లడించింది. తమ దేశంలోకి చొరబడేందుకు ఉక్రెయిన్ విధ్వంసక, నిఘా బృందంపై కాల్పులు జరిపామని, కాల్పుల్లో ఐదుగురు మరణించారని వెల్లడించింది. తమ భూభాగంలోనే వారిని హతమార్చినట్లు రష్యా తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bdM5DkV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bdM5DkV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment