రాష్ట్రంలోనే నమ్మే పరిస్థితి లేదు.. జాతీయ స్థాయిలో కేసీఆర్ ని నమ్మేదెవరు? : విజయశాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి విరుచుకుపడ్డారు. బీజేపీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకుని లేనిపోని నిందలు బీజేపీ పై మోపుతున్నారని ద్వజమెత్తారు. బట్ట కాల్చి పక్క వారి మీద పడేసి.. శాడిస్టులా ఆనందించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/hiG2kwF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/hiG2kwF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment