ఘోరం: టీనేజ్ అమ్మాయిపై గ్యాంప్రేప్, హత్య, గోనెసంచిలో కుక్కి పడేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండా పోయిన 14 ఏళ్ల అమ్మాయి శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్ మృతదేహాన్ని ఔటర్ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, బాలిక శవాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bAgLIGW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bAgLIGW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment