విశాఖలో జగన్కు భూములు.. అందుకే రాజధాని ! ; పరిటాల రవిలా నన్ను చంపేస్తారేమో ? : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ నాడు జనం నెత్తిన ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దుతున్నారని దుయ్యబట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/NY6MGrb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/NY6MGrb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment