రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం : ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. పాస్‌పోర్టు లేని వారికి శుభవార్త

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం ఇది మూడోసారి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/MBLh9vb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star