భారత్ కూడా మీ సొంత ఇల్లే: ఆప్ఘాన్ సిక్కు-హిందూ ప్రతినిధులతో ప్రధాని మోడీ, కర్జాయ్ థ్యాంక్స్
న్యూఢిల్లీ: అప్ఘనిస్థాన్ సిక్కు-హిందూ ప్రతినిధుల బృందం శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోడీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఆదివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ వరుసగా రెండోరోజు సిక్కు వర్గానికి చెందిన బృందాలను తన ఇంటి వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/cagGV9h
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/cagGV9h
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment