ఇన్పుట్ సబ్సిడీ జమ.. రూ.534.77 కోట్లు, 5.71 లక్షల మంది రైతులకు మేలు..
రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరోసారి అన్నదాతలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. మంగళవారం రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనుంది. 2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bpBztXC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bpBztXC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment