ఇన్‌పుట్ సబ్సిడీ జమ.. రూ.534.77 కోట్లు, 5.71 లక్షల మంది రైతులకు మేలు..

రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరోసారి అన్నదాతలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. మంగళవారం రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయనుంది. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/bpBztXC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star