రాళ్ల దాడి ఎఫెక్ట్: కేంద్రమంత్రికి భద్రత పెంపు, జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్
కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగల్కు రక్షణ పెంచారు. నిన్న ఆయనకు యూపీలో ఛేదు అనుభవం ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీ గుండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. ఉమాకాంత్ యాదవ్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OyG2jbg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OyG2jbg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment