రాహుల్ కౌంటర్కు కేజ్రీవాల్ రియాక్షన్.. 20 రోజులు ఆగాలని సూచన
పంజాబ్ పోరు రసవత్తరంగా మారింది. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్య ఉండనుంది. రాహుల్ గాంధీ చేసిన ఉగ్రవాది కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బుధవారం మొహాలీలో పర్యటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 20 రోజుల్లో ఎవరేంటో రాహుల్ గాంధీ తెలుసుకుంటారని కేజ్రీవాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bS4fMu1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/bS4fMu1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment