నాడు నెత్తిన ముద్దులు.. నేడు పిడిగుద్దులు : జగన్పై చంద్రబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరనన్నారు. పన్నులు, ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల అడ్డదారులకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. వారి విచ్చలవిడి తనంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/MSPWnG6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/MSPWnG6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment