కర్ణాటకలో కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యల దుమారం.. రాతంత్రా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన
ఢిల్లీలోని ఎర్రకోటపై ఏదో ఒక రోజు కాషాయ జెండా ఎగురుతుందంటూ కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేఎస్ ను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని పట్టుబట్టారు. ఈనేపథ్యంలోనే గురువారం రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/f6Pendj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/f6Pendj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment