ఆగని పాకిస్థాన్ మత్స్యకారుల ఆగడాలు.. గుజరాత్లో ఏడు ఫిషింగ్ బోట్లు సీజ్
భారత్ భద్రతా బలగాలు ఎన్ని చర్యలు చేపట్టినా పాకిస్థాన్ జాలర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గుజరాత్ కేంద్రంగా చేసుకుని అక్రమంగా దేశంలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. గుజరాత్లోని భుజ్ జిల్లాలోని క్రిక్ తీరప్రాంతంలో ఏడు ఫిషింగ్ బోట్లను బీఎస్ఎఫ్ సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో మరికొన్ని పాక్ పడవలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/aeAW2uw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/aeAW2uw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment