10, 12వ తరగతి సీబీఎస్ఈ టర్మ్-2 బోర్డ్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి, ఆఫ్లైన్ మోడ్లోనే
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలన్నీ ఆఫ్లైన్ మోడ్లోనే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణఫై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెకండ్ టర్మ్ పరీక్షలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Pkg2xLp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Pkg2xLp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment