23 శాతం ఫిట్ మెంట్, పెరిగిన హెచ్ఆర్ఏ, తర్వలో పీఆర్సీ నివేదిక: సజ్జల
హమ్మయ్యా ఉత్కంఠకు తెరపడింది. మరో 24 గంటల్లో మోగే సమ్మెకు బ్రేక్ పడింది. మంత్రుల కమిటీతో జేఏసీ స్టీరింగ్ కమిటి జరిపిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. దీంతో ఉద్యోగులు యథావిధిగా విధుల చేయబోతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OGrgNPs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OGrgNPs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment