30 శాతం జీతాలు తగ్గాయి.. ఉద్యోగులను మోసం చేశారు: పవన్ కల్యాణ్
ఏపీలో పీఆర్సీ రగడ కంటిన్యూ అవుతుంది. పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. లక్షలాది మంది ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి రావడం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం జీతం పెంచినట్టు చెబుతోందని, కానీ 5 వేల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZGSVRsF5x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZGSVRsF5x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment