మతోన్మాదుల గుప్పిట్లో దేశం.. కాపాడుకుందాం రండి : 37 మంది నేతలకు స్టాలిన్ లేఖ
దేశంలో రాజకీయ పరిణామాలు మారుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రాంతీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. మోదీ పాలనతో దేశం ప్రమాదంలో పడిందని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేస్తేనే బీజేపీని అధికారంలో నుంచి దించగలమని ఆమె పేర్కొన్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/L4z5I0iwQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/L4z5I0iwQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment