రాష్ట్రానికి మోడీ రాక: 8 వేల మంది పోలీసులతో భద్రతా.. ముచ్చింతల్ అష్టదిగ్బందనం..
జై శ్రీమన్నారాయణ శబ్దాలతో ముచ్చింతల్ మారుమోగుతోంది. యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో ఆధ్మాత్మిక శోభ విల్లివిరుస్తోంది. త్రిదండి చిన జీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది పండితులు క్రతువును నిర్వహిస్తున్నారు. మహోత్సవానికి ప్రధాని మోడీ విచ్చేస్తున్నారు. దీంతో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JweaF10
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JweaF10
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment