మంచి ప్యాకేజీ ఇచ్చామే.. ఉద్యోగులతో సజ్జల.. చలో విజయవాడ బల ప్రదర్శన అంటూ..
ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ జీవో ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ‘ఛలో విజయవాడ' కార్యక్రమం చేపట్టారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులను రోజూ చర్చలకు పిలుస్తున్నా, స్పందన లేదని ఆరోపించారు. బల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/pr4xM0Vfn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/pr4xM0Vfn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment