సర్వోన్నతం ఏది?: దేశమా? మతమా? అంటూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: మద్రాసు హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్న దోరణులపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశమా? మతమా? .. ఏది అత్యున్నతమైందంటూ ప్రశ్నించింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్రమైన సమయంలోనే.. ఆలయాల్లోకి హిందూయేతరులను నిషేధించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/vi0lN42
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star