జగన్ నిర్ణయం - బీజేపీ ప్రభుత్వం అమలు : కర్ణాటకలోనూ అమలు ఆరంభం..!!
ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక వార్డు సచివాలయ వ్యవస్థ. ఎన్నికల ముందే పాదయాత్ర సమయం నుంచి వార్డు - గ్రామ సచివాలయాల ఏర్పాటు.. వాటి ప్రయోజనాల గురించి జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని అమల్లోకి తీసుకొచ్చారు. వీటి ద్వారానే స్థానికంగా గ్రామాల్లో.. సంబంధిత వార్డుల్లో ప్రభుత్వ సేవలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/quCp1QS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/quCp1QS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment