లోక్సభలో అడుగుపెడతా.. మోదీని కడిగేస్తా : లాలూ ప్రసాద్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. దేశంలో బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు చెప్పే మోసపూరిత హామీలను విని విని యూపీ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. యూపీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RmYDlEG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RmYDlEG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment