డ్యామేజ్ కంట్రోల్: ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహాం.. త్వరలో ఏర్పాటు: కేటీఆర్
రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఆందోళనలతో మిన్నంటింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేపట్టింది. ఇప్పటికే దళిత నేతలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు అలా కాదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఏకంగా అంబేద్కర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/kaTlxWZiO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/kaTlxWZiO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment