ఆప్ఘన్లో భూకంపం: 12 మంది మృతి, పలువురికి గాయాలు..
భూకంపంతో ఆప్ఘనిస్తాన్ ఉలిక్కిపడింది. ఖాదీస్ జిల్లాలో.. బాగ్దిస్లో 5.3 తీవ్రతతో భూమి కంపించిది. భూమి కంపించడంతో వేసిన రేకులు పై నుంచి కూలిపోయాయి. ఇంకేముంది వాటి ధాటికి 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆప్ఘన్లో తాలిబాన్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3IeMzFS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3IeMzFS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment